GT vs CSK | ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కాసేపట్లో తలపబడనున్నాయి. పుణె వేదికగా జరుగనున్న మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం �
న్యూఢిల్లీ: వీధిబాలల క్రికెట్ ప్రపంచకప్ (ఎస్సీసీడబ్ల్యూసీ) 2023లో భారత్లో జరుగనుంది. ప్రపంచబ్యాంక్, ఐసీసీ, బ్రిటీశ్ హై కమిషన్తో కలిసి స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్, సేవ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఈ టో
MI vs PBKS | ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ము
హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్కు చెందిన కె.రఘు క్రికెట్ కోచ్. ప్రస్తుతం డీఆర్ఎస్, సెయింట్ మైఖిల్స్ పాఠశాలలో క్రికెట్ కోచ్గా పని చేస్తున్నాడు. బామ్మ మాటతో స్ఫూర్తి పొందిన అతను దశాబ్ద కాలం కిందట క్రీడ
క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బావమరిది నిడుదోవుల శ్రీని�
హామిల్టన్: సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్ న్యూజిలాండ్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. నెదర్లాండ్స్తో సిరీస్ అనంతరం కెరీర్ ముగించనున్నట్లు ముందే ప్రకటించిన టేలర్కు.. జట్టు సభ్యులు విజయంతో
న్యూజిల్యాండ్ వెటరన్ ప్లేయర్ రాస్ టేలర్ చాలా కాలం ఆ దేశ క్రికెట్కు సేవలందించాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. సోమవారం నాడు నెదర్లాండ్స్తో జరిగిన అంతర్జాతీయ గేమ్ తనకు చివరిదని ప్రకటించాడు. ఈ క�
కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, ఒక సిక్సర్), ఇమామ్ (106) సెంచరీలతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. తొలి వన్డేలో ఆసీస్ గెలుపొందగా
ఐపీఎల్ పండుగ వచ్చేసింది. కరోనా భయంతో కేవలం నాలుగు వేదికల్లోనే జరుగుతున్న ఈ టోర్నీలో ప్రేక్షకుల సందడి చాలా తక్కువగా ఉంది. టోర్నీ ఆరంభంలోనే సుమారు 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించి�
కొన్నిసార్లు మనం తెలియక చేసిన పనులు కూడా పెనుభూతాలై మన తలకు చుట్టుకుంటాయి. సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్ జుబేర్ హంజా విషయంలో అదే జరిగింది. ఈ నెల 17న చేసిన డోపింగ్ టెస్టులో హంజా.. నిషేధిత పదార్థాలు తీసుకున్�
ప్రముఖ క్రికెటర్, ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసర్ రాయ్పై ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు నిబంధనలను రాయ్ ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ క్రమంలోనే అతనిపై రెండు మ్యాచుల