గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
మోడ్రన్ క్రికెట్ గ్రేట్స్లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఒకడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన ఇన్నింగ్సులు ఆడి ఆస్ట్రేలియాను పలుమార్లు కాపాడాడీ రైట్ హ్యాండెడ్ బ్యాటర్. ప్రస్తుతం పాకిస�
Today History: క్రికెట్లో తొలి టెస్ట్ మ్యాచ్ 1877 లో అంటే సరిగ్గా 145 ఏండ్ల క్రితం ఇదే రోజున ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మొదలైన ఈ మ్యాచ్.. ఆల్ ఇంగ్లండ్-కంబైన్డ్ న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాల స
రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. ఈ భయంతో క్రికెట్లో కూడా చాలా నిబంధనలు మారాయి. అంతకుముందు బౌలింగ్ చేసే సమయంలో ఫీల్డర్లు, బౌలర్లు బంతికి ఉమ్మి రాసేవారు. బంతి మరింత స్పిన్ అయ్యేందు�
క్రికెట్లో ‘మన్కడింగ్’ అనే అవుట్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ ప్రస్తుతం అయితే క్రికెట్ అభిమానులందరికీ మన్కడింగ్ గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన�
సూరత్ థానీ: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్ది సహజ మరణమే అని తేలింది. ఈ విష యం వైద్యుల నివేదికలో బయటపడిందని థాయ్లాండ్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. వార్న్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వ�
లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కొన్ని రోజుల క్రితం థాయ్ల్యాండ్లో మరణించిన సంగతి తెలిసిందే. తన విల్లాలో స్పృహతప్పిన పరిస్థితిలో ఉన్న వార్న్ను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఎంత ప్�
ప్రపంచ క్రికెట్లో లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 52 ఏళ్ల వార్న్.. స్పృహ తప్పిన పరిస్థితిలో ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ వైద్యులు ఎంత ప�
క్రికెట్ లెజెండ్స్లో ఒకడైన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఇక లేడు. 52 ఏళ్ల వార్న్ తన విల్లాలో స్పృహతప్పి పడిపోయి ఉండగా కుటుంబ సభ్యులు చూశారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి, అత్యుత్తమ చికిత్స అ�
విరాట్ ‘వంద’నం చరిత్మాత్రక మ్యాచ్కు సిద్ధమైన మొహాలీ.. నేటి నుంచి శ్రీలంకతో తొలి టెస్టు సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో అపురూప ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఎంతోమంది అద్భుత ప్రతిభ కల్గిన క్రికెటర్లను అంద�
హెచ్ఎఫ్ఐ చీఫ్ జగన్మోహన్రావు లక్నో: దేశీయ హ్యాండ్బాల్ భవిష్యత్ త్వరలో మారబోతున్నదని జాతీయ హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. హ్యాండ్బాల్ క్రీడాభివృద్ధికి క
IND vs SL | లఖ్నవూ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 200 పరుగుల భారీ ల�
IND vs SL | వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు శ్రీలంకపై కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. లఖ్నవూ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆటగాళ్లు చ
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పు�