IND vs WI | కోల్కతా వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 186 �
కరోనా వైరస్ కారణంగా గత రెండేండ్లుగా రద్దవుతూ వస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పటిష్ట ఏర్పాట్ల మధ్య రెండు దశలుగా సాగనున్న ఈ మెగా టోర్నీ తొలి అంచెకు గురువారం తెరలేవను�
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌ�
IND vs WI | వెస్టిండీస్పై ఇప్పటికే వన్డే సిరీస్లో విజయం సాధించిన టీమిండియా.. టీ20ల్లోనూ అదే జోరు కొనసాగించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిం
IND vs WI | కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ముందు వెస్టిండీస్ ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టీమి
IND vs WI | కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్తో వెస్టిండీస్ను అడ్డుకుంటుంది. 11 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 74 �
IND vs WI | రెగ్యులర్ కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆడిన తొలి సిరీస్లోనే విజయం సాధించిన రోహిత్ శర్మ.. ఇదే జోరులో వెస్టిండీస్ను మరోసారి దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. మూడు మ్యాచ్ల టీ20 సి�
ఆస్ట్రేలియా టూర్పై రహానే సంచలన వ్యాఖ్యలు పరోక్షంగా మాజీ కోచ్ రవిశాస్త్రిపై విమర్శలు న్యూఢిల్లీ: తన నిర్ణయాలను తమవిగా చేసుకుని కొందరు క్రెడిట్ చేసుకుంటున్నారని భారత సీనియర్ ఆటగాడు అజింక్య రహానే అన�
అహ్మదాబాద్: వెస్టిండీస్ సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ బారినపడిన భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కోలుకున్నాడు. జట్టులో మార్పులు చేర్పులు జరిగితే శుక్రవారం జరుగనున్న మూడో వన్డేకు గైక్వాడ�
WI vs IND | వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.. అహ్మదాబాద్ వేదికగా వెస్డిండీస్తో జరిగిన ర�
వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన
పంతం పడితే పట్టుబట్టి సాధించుకునే నైజం.. బరిలోకి దిగితే చివరి వరకు పోరాడే తత్వం! పేదరికం ముందరికాళ్లకు బంధం వేస్తున్నా.. అవరోధాలను దాటుకొని ముందుకు సాగిన పోరాటం! యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ నెగ్గడంల
పరిగి : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని మినీ స్టేడియంలో గ్యాంగ్ శ్రీనివాస్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల