ఆస్ట్రేలియా టూర్పై రహానే సంచలన వ్యాఖ్యలు పరోక్షంగా మాజీ కోచ్ రవిశాస్త్రిపై విమర్శలు న్యూఢిల్లీ: తన నిర్ణయాలను తమవిగా చేసుకుని కొందరు క్రెడిట్ చేసుకుంటున్నారని భారత సీనియర్ ఆటగాడు అజింక్య రహానే అన�
అహ్మదాబాద్: వెస్టిండీస్ సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ బారినపడిన భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కోలుకున్నాడు. జట్టులో మార్పులు చేర్పులు జరిగితే శుక్రవారం జరుగనున్న మూడో వన్డేకు గైక్వాడ�
WI vs IND | వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.. అహ్మదాబాద్ వేదికగా వెస్డిండీస్తో జరిగిన ర�
వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన
పంతం పడితే పట్టుబట్టి సాధించుకునే నైజం.. బరిలోకి దిగితే చివరి వరకు పోరాడే తత్వం! పేదరికం ముందరికాళ్లకు బంధం వేస్తున్నా.. అవరోధాలను దాటుకొని ముందుకు సాగిన పోరాటం! యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ నెగ్గడంల
పరిగి : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని మినీ స్టేడియంలో గ్యాంగ్ శ్రీనివాస్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల
నేడు భారత్, ఇంగ్లండ్ తుదిపోరు అండర్-19 ప్రపంచకప్ సాయంత్రం 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో.. నార్త్సాండ్ (అంటిగ్వా): అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న యువ భారత జట్టు.. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో శనివారం ఇ�
నేటి నుంచి ప్రైమ్ వాలీబాల్ లీగ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: మరో గ్రామీణ క్రీడ కార్పొరేట్ హంగులతో మన ముందుకు రాబోతున్నది. ఇప్పటికే కబడ్డీ లీగ్ దేశంలో అత్యంత ప్రాచు ర్యం పొందగా, తాజాగా గ్రామీణ యువత మక్కు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ హస్నైన్పై నిషేధం పడింది. గత నెల బిగ్బాష్ లీగ్ సందర్భంగా హస్నైన్ బౌలింగ్పై ఫిర్యాదులు అందగా.. వాటిని సమీక్షించిన ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్లో అతడి బౌలింగ�
అహ్మదాబాద్: హిట్మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా మైదానంలో చెమటోడుస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం తొలి పోరులో వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనున్న భారత జట్టు.. అందుకోసం
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ దుబాయ్: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని నాలుగో ప్లేస్కు చేరాడు. టాప్-10లో భారత్ నుంచి కేఎల్ రాహుల్ (729 పాయి
రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు షారుఖ్ఖాన్, సాయి కిశోర్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న సిరీస్లలో వ
క్వార్టర్స్లో బంగ్లాపై ఘనవిజయం అంటిగ్వా: వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత జట్టు.. అండర్-19 ప్రపంచకప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యంగ్ఇండియా 5 వికెట్ల తేడాతో బంగ్�