IND vs WI | భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్ 8 వికెట్లను కోల్పోయింది. 28 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రం చేసింది. ఇంకా 22 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇంకా 128 పరుగులు చేస్తే వెస్టిండీస్ గెలుస్తుంది.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులు చేసి.. వెస్టిండీస్కు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Wicket No. 2⃣ for @mdsirajofficial! 👏 👏
West Indies 8⃣ down as Odean Smith's cameo comes to an end.
Follow the match ▶️ https://t.co/9pGAfWtQZV #TeamIndia | #INDvWI | @Paytm pic.twitter.com/gLXNI2dtWY
— BCCI (@BCCI) February 11, 2022