రత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై త్వరలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా..చారిత్రక సిరీ�
పాకిస్థాన్తో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించింది.
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. మరోమ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఆదివారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తున్నది.
సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూలపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో పూర్తిగా తేలిపోయింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 0-3తో కోల్పోయింది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 190 పరుగులతో టీమ్ఇండ
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్లోనైనా నెగ్గి పోరాట పటిమ కనబర్చాలని చూస్తున్నది.
రుగుల వరద పారిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు వన్డేలు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. బుధవారం జరిగిన నామమాత్ర మూడో పోరులో 66 పరుగుల తేడాతో ఆసీస్�
Ind Vs Aus: ఇండియాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Ind Vs Aus) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే రెండు వన్డేలు నెగ్గి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. �
న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల వన్డే సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 369 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కివీస్�
India Batting: న్యూజిలాండ్తో ఇండోర్లో జరగనున్న మూడవ వన్డేలో.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టు రెండు మార్పులు చేసింది.
‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అన్న రీతిలో విరాట్ వీరంగమాడిన వేళ.. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో టీమ్ఇండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.