రాజ్కోట్: ఇండియాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Ind Vs Aus) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్కు రెస్ట్ ఇచ్చారు. జట్టులోకి కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, కుల్దీప్ వచ్చేశారు.
Inching closer to LIVE action!
Let’s go #TeamIndia 🙌#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/gxrYd8zpu7
— BCCI (@BCCI) September 27, 2023