ఐపీఎల్ సీజన్ ముగిసి చాలారోజులైంది. ఈ క్రికెట్ పందేరం జరిగిన ప్రతిసారీ.. దీని రూపకర్త లలిత్ మోదీ గురించి చర్చోపచర్చలు సాగడం కామన్. ఈసారీ అదే జరిగింది. కానీ, ఈసారి భిన్నంగా మోదీ కూతురు ఆలియా గురించి గొప�
Heart Attack | గుండెపోటు అంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమైపోయింది. అప్పటిదాకా ఆడుతూ పాడ
గతంలో భారత్కు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన క్రీడాకారుల్లో పలువురు సత్తాచాటారు. భారత మాజీ ఆల్రౌండర్, ‘సిక్సర్ల వీరుడి’గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్.. తొలి ప్రయత్న�
భారత వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 39 ఏండ్ల జాదవ్ ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. వాస్తవానికి ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమి తర్వాతే రిటైరవుతున్
ఎక్కువమంది ఇష్టపడే ఆటల్లో క్రికెట్ ఒకటి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ ప్రతి ఒక్కరికీ ఆడాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఆడాలనే ఉత్సాహం ఉన్నా తీరిక లేక కొందరు.. వీలుదొరికినా ఆటస్థలం ఖాళీగా లేక మరికొం�
Singapore | కార్మిక శక్తిని ఉత్తేజపరచడానికి సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా మే డే వేడుకలు నిర్వహించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు మూడు వారాల పాటు స్థానిక క్రాంజ�
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మన జీవితంలో నిత్యకృత్యం కాబోతున్నది. కృతిమ మేధతో ఇప్పటికే అనూహ్య మార్పులు చోటు చేసుకుంటుడగా, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. ఏఐ సహకారంతో �
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరఫున ఆడుతున్న మరూఫ్.. ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో చివరిసాగా ఆడిం�
బంగ్లాదేశ్ పర్యటనను శ్రీలంక విజయంతో ముగించింది. ఛటోగ్రామ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో లంకేయులు.. ఆతిథ్య బంగ్లాదేశ్ను 192 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేశార�
Mansukh Mandaviya: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడారు. గుజరాత్లోని పోరుబందర్లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు మైదానంలో గడిపారు. బ్లాక్ టీషర్ట్ ధరించిన మంత్రి మాండవీయ.. బౌలింగ్, �
DC vs PBKS | ఆరంభంలోనే ఢిల్లీకి షాక్ తగిలింది. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. 3.2 ఓవర్కు ఆర్ష్దీప్ వేసిన బాల్కు మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. ముందుగా పంజాబ్పై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్య