విదేశీ గడ్డపై మూడేండ్ల విరామం తర్వాత టెస్టు సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ సన్నద్ధమైంది. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్సేన శ్రీలంకతో ఆదివారం మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్�
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఘోరంగా తడబడింది. శనివారం మొదలైన ఈ మ్యాచ్లో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/12) దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 34 ఓవర్లల
Sarfaraz Khan | ముంబై నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు భారత జట్టులోకి వచ్చారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వారిలో సర్ఫరాజ్ ఖాన్ఎంతో ప్రత్యేకం. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న సర్ఫూ దేశవాళీ క్రికెట్లో ఎన్న�
ఈ ఏడాది డిసెంబర్ నుంచి జరుగబోయే బిగ్బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆరంభ మ్యాచ్ను భారత్ (చెన్నై)లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో ప్రతిష్టాత్మక టెస్టును ఇక్కడ జరిపించేందుకు ప
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్లో మరో అరుదైన ఘట్టానికి వేదిక సిద్ధమైనట్లు కనిపిస్తోంది. భారత్–ఇంగ్లాండ్ మధ్య బుధవారం (జూలై 1) జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలపై జోరు�
బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపో సే అవకాశం ఉన్నా.. రేవంత్ సర్కార్ నిర్ల క్ష్యం వల్ల సాగు, తాగునీటికి కష్టాలు తప్పడంలేదు.
గాయం నుంచి కోలుకున్న యువ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ హర్షిత్ రాణా(Harshit Rana) అఫ్ఘనిస్తాన్తో చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం భారత జట్టులో చేరాడు.
Vaibhav Sooryavanshi | క్రికెట్ ప్రపంచంలో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు తరచూ వెలుగులోకి వస్తుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం చాలా అరుదు. ప్రస్తుతం భారత యువ స
క్రికెట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి అద్భుత అవకాశం దక్కింది. రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీల్లో ఇప్పటికే ప్రతిభ చాటుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లి గ్రామానికి చెందిన చిన్నుగ�
తెలంగాణ క్రికెట్ రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఎల్) గుర్తింపుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'టిజి-20' ప్రీమ�
Hyderabad | కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడిన విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబంపై కాంగ్రెస్ నేత అమానుషంగా ప్రవర్తించాడు. ఆ పిల్లల తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా.. వారిపై దొంగతనం కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చు