మూడేం డ్ల క్రితం అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ మాజీ సారథి రాస్ టేలర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు.
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 42 ఏండ్ల ఈ హర్యానా క్రికెటర్.. సుమారు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్లో భాగమయ్యాడు.
Los Angeles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఏడాది జూలై 12వ తేదీ నుంచి 29 వరకు క్రికెట్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచ్లు ఉం�
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ . గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రా & రస్టిక్ బ్యాక్డ్రాప్లో రూ�
SS Thaman | టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలకే ఎక్కువగా పని చేస్తున్న థమన్ బాలకృష్ణకు అయితే వరుసగా ఐదు చిత్రాలకు గూస్ బంప్ప్ తెప�
స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది.
రీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీసీ సిటిజెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జనార�
HCA | వరంగల్ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం అన్యాయమని జైపాల్రెడ్డి అన్నారు.
మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్-18లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు స్వల్ప ఊరటనిచ్చింది.
IPL 2025 | ఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వారం రోజుల పాటు వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పున:ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే 17వ తేదీ నుంచి లీగ్ను తిరిగి ప్రార�
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ తప్పక శారీర శ్రమకు సమయం కేటాయించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆ సూక్తిని ఎప్పుడు మరవద్దని సింగరేణి డైరెక్టర్ ఈ
IPL | ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున�
సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించాడు.