Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆడనున్నారు. మెన్స్, వుమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లతో మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్రతి విభాగంలో 90 మంది అథ్లెట్ల కోటాను అనుమతి వచ్చింది. టీ20 ఫార్మాట�
Cricket Dispute Clash | స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస�
India-Pak match | ఇండియా-పాక్ మ్యాచ్ (India-Pak Cricket )అంటేనే కీలకమైన పోరు. రెండు జట్ల మధ్య జరిగే పోటీ అంటే ఎన్ని పనులున్నా వదులుకొని ఇరు జట్ల ఆటను వీక్షించేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు.
IPL 2025 Schedule | ఐపీఎల్ 2025 హంగామా మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న ఈ సీజన్ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగునున్న ఈ సీజన్లో మొత్�
Gongadi Trisha | భద్రాద్రి జిల్లా పేరును చరిత్రలో నిలిపిన యువ క్రికెటర్ గొంగడి త్రిషను కొత్తగూడెం గాంధీ పదం చారిటబుల్ కన్వీనర్ చింతల చెర్వు గేర్శం సన్మానించారు.
మహబూబ్నగర్ అర్బన్, జనవరి 25: జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్పల్లి బ్రదర్హుడ్ క్రికెట్ అకాడమీలో శనివారం టీడీసీఏ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల ఎంపికలు నిర్వహించారు.
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్ట
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాను కోరారు.