పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2006 నుంచి ఆ జట్టు తరఫున ఆడుతున్న మరూఫ్.. ఇటీవలే వెస్టిండీస్తో ముగిసిన వన్డే సిరీస్లో చివరిసాగా ఆడిం�
బంగ్లాదేశ్ పర్యటనను శ్రీలంక విజయంతో ముగించింది. ఛటోగ్రామ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో లంకేయులు.. ఆతిథ్య బంగ్లాదేశ్ను 192 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేశార�
Mansukh Mandaviya: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడారు. గుజరాత్లోని పోరుబందర్లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు మైదానంలో గడిపారు. బ్లాక్ టీషర్ట్ ధరించిన మంత్రి మాండవీయ.. బౌలింగ్, �
DC vs PBKS | ఆరంభంలోనే ఢిల్లీకి షాక్ తగిలింది. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. 3.2 ఓవర్కు ఆర్ష్దీప్ వేసిన బాల్కు మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. ముందుగా పంజాబ్పై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్య
IPL 2024 | ఐపీఎల్ హంగామాకు అంతా సిద్ధమైంది. మండు వేసవి వేళ అభిమానులకు క్రికెట్ మజాను అందించేందుకు లీగ్ అన్ని హంగులతో ముస్తాబైంది. వివిధ దేశాల క్రికెటర్ల మేళవింపుతో కూడిన పది జట్లు టైటిల్ కోసం నువ్వానేనా అ�
రంజీ ట్రోఫీ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ముంబై 42వ రికార్డు టైటిల్పై కన్నేస్తే..సమిష్టి ప్రదర్శనను నమ్ముకున్న వి
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆఖరి పోరులో లంక 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్(86)
రైలు డ్రైవర్, సహాయ డ్రైవర్ క్రికెట్ పిచ్చి 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న విశాఖపట్నం-పలాస ట్రైన్ను రాయగఢ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీ�
GGT vs DCW | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. గత మూడు మ్యాచ్లలో బౌలింగ్లో విఫలమైన గుజర�
తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నారు. ఇకపై క్రికెట్పై దృష్టి సారించాలనుకుంటున్నానని చెప్పారు.
RCB vs DC | డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 194 పరుగుల
సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్ల
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్ను చిత�