తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నారు. ఇకపై క్రికెట్పై దృష్టి సారించాలనుకుంటున్నానని చెప్పారు.
RCB vs DC | డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 194 పరుగుల
సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్ల
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్ను చిత�
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. లాథమ్ (21) క్రీజులో ఉన్నా డు. అంతకుముందు
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్పై వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట విండీస్ 24.1 ఓవర్లలో 86 �
KTR | వెస్టిండీస్ నయా సంచలనం షామర్ జోసెఫ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. 27 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ తొలి విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన జో
ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు రెండో రోజు సైతం ఉత్సాహంగా సాగితే.. ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొందరు వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి.
Heart Stroke | క్రికెట్ ఆడుతుండగా ఓ సైనికుడు గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని తికమ్గర్హ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా, ఆలస�
అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ శుభారంభం చేసింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత
ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. మూడు మ్యాచ్ల్లోనూ మన జట్టు ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందగా.. అన్నీ మ్యాచ్లూ రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం. ఆల్రౌండ�
Cricket In Dhoti-Kurta | రోటీన్కు భిన్నంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు ధోతీ, కుర్తా ధరించి క్రికెట్ ఆడారు. (Cricket In Dhoti-Kurta) సంస్కృత భాషలో వ్యాఖ్యానం చెప్పారు. అలాగే గెలిచిన జట్టును అయోధ్య సందర్శనకు తీసుకెళ్తార�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్ (కేసీఆర్ కప్ - 2024) ను ని�