IPL 2024 | ఐపీఎల్ హంగామాకు అంతా సిద్ధమైంది. మండు వేసవి వేళ అభిమానులకు క్రికెట్ మజాను అందించేందుకు లీగ్ అన్ని హంగులతో ముస్తాబైంది. వివిధ దేశాల క్రికెటర్ల మేళవింపుతో కూడిన పది జట్లు టైటిల్ కోసం నువ్వానేనా అ�
రంజీ ట్రోఫీ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ముంబై 42వ రికార్డు టైటిల్పై కన్నేస్తే..సమిష్టి ప్రదర్శనను నమ్ముకున్న వి
బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆఖరి పోరులో లంక 28 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. తొలుత లంక నిర్ణీత 20 ఓవర్లలో 174/7 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్(86)
రైలు డ్రైవర్, సహాయ డ్రైవర్ క్రికెట్ పిచ్చి 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న విశాఖపట్నం-పలాస ట్రైన్ను రాయగఢ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీ�
GGT vs DCW | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. గత మూడు మ్యాచ్లలో బౌలింగ్లో విఫలమైన గుజర�
తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అన్నారు. ఇకపై క్రికెట్పై దృష్టి సారించాలనుకుంటున్నానని చెప్పారు.
RCB vs DC | డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 194 పరుగుల
సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్ల
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్ను చిత�
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. లాథమ్ (21) క్రీజులో ఉన్నా డు. అంతకుముందు
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్పై వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట విండీస్ 24.1 ఓవర్లలో 86 �
KTR | వెస్టిండీస్ నయా సంచలనం షామర్ జోసెఫ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. 27 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ తొలి విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన జో
ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు రెండో రోజు సైతం ఉత్సాహంగా సాగితే.. ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కొందరు వివిధ సందేశాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి.