IPL 2025 | ఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వారం రోజుల పాటు వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పున:ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే 17వ తేదీ నుంచి లీగ్ను తిరిగి ప్రార�
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ తప్పక శారీర శ్రమకు సమయం కేటాయించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆ సూక్తిని ఎప్పుడు మరవద్దని సింగరేణి డైరెక్టర్ ఈ
IPL | ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున�
సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించాడు.
Kagiso Rabada | దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కగిసో రబాడా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో రబాడా అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే
ట్రాన్స్జెండర్ క్రికెటర్లకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది. ఇక నుంచి వారు మహిళల, బాలికల క్రికెట్ ఆడకుండా వారిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Vaibhav Suryavanshi: క్రికెటర్లు ఏజ్ ఫ్రాడ్కు పాల్పడుతున్నారని బాక్సర్ విజేందర్ ఆరోపించాడు. అతను తన ట్వీట్లో ఈ కామెంట్ చేశాడు. అయితే ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీని అతను టార్గెట్ చేశాడా అని నెటిజన్లు డౌ
వచ్చే ఏడాది జపాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ తన స్థానాన్ని నిలుపుకుంది. తొమ్మిదేండ్ల విరామం తర్వాత 2023 హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో తిరిగి చోటు దక్కించుకున్న క్రికెట్..
స్వదేశంలో జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి రెండో టెస్టులో బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. చత్తోగ్రమ్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో బంగ్లా ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో ఘన విజయం స�
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్థాన్తో ఎట్టి పరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడేది ల
kcr cricket tournament | ఈనెల 24 నుంచి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్ద గోపురం గ్రామంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శేఖర్, రాజు, మహేశ్, ప్రదీప్లు తెలిపారు. పెద్ద గోపులారంలో శ�
Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆడనున్నారు. మెన్స్, వుమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లతో మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్రతి విభాగంలో 90 మంది అథ్లెట్ల కోటాను అనుమతి వచ్చింది. టీ20 ఫార్మాట�
Cricket Dispute Clash | స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస�