IND vs WI | కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్తో వెస్టిండీస్ను అడ్డుకుంటుంది. 11 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది. రవి బిష్ణోయ్ వేసిన 11వ ఓవర్లో రోస్టన్ ఛేజ్ (4), రోమన్ పొవెల్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో నికోలస్ పూరన్ (27), అకిల్ హోనిన్ ఉన్నారు.