రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స�
ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు న�
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. వారిలో ముఖ్యంగా వార్తల్లో నిలిచింది సూర్యకుమార్ యాదవ్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ సిరీస్లో 194.55 �
Team India | వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత జట్టు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఆరు సంవత్సరాల తర్వాత టీమిండియా ఈ జాబితాలో తొలి స్థానానికి చేరింది. ఇప్పట�
IND vs WI | కోల్కతా వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 186 �
IND vs WI | వెస్టిండీస్పై ఇప్పటికే వన్డే సిరీస్లో విజయం సాధించిన టీమిండియా.. టీ20ల్లోనూ అదే జోరు కొనసాగించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిం