India vs West Indies | వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది.
IND vs WI, 2nd Test Day 2 | వెస్టిండీస్తో రెండో టెస్టు మ్యాచ్లో రెండో రోజు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్�
IND Vs WI | కుడి ఎడమల ఓపెనింగ్ జోడీ దంచికొట్టడంతో వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమ్ఇండియాకు శుభారంభం దక్కింది. గత మ్యాచ్లో సెంచరీలతో కదంతొక్కిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈసారి అర్ధశతకాలతో రాణించడంత�
Team India | భారత జట్టు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో పర్యటిస్తోంది. విండీస్ (West Indies)తో జరిగిన తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 20 నుంచి రెండో టెస్టు ప్రారంభం �
ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఓడిన టీమ్ఇండియాకు (Team India) కొత్త సీజన్లో అదిరే ఆరంభం లభించింది. డొమినికా (Dominica) వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం అందుకుంది.
IND vs WI | గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లలో రన్నరప్తో సరిపెట్టుకున్న టీమ్ఇండియా.. 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి వెస్టిండీస్తో రోహిత్ సే�
WT20 World cup | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్ను 4 వికెట్ల నష్టానికి సునాయసంగ
భారత్తో జరిగిన చివరి టి20మ్యాచ్లోనూ వెస్టిండీస్కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో ఇండియా 88 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. తొలుత టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వ�
మూడో వన్డేలో భారత్ విజయఢంకా 3-0తో సిరీస్ కైవసం పోర్ట్ ఆఫ్ స్పెయిన్: సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమ్ఇండియా సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. వర్షం అంతరాయం మధ్య వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భార�
వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల�
వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. 308 పరుగుల టార్గెట్ సెట్ చేసినా కూడా కేవలం మూడు పరుగుల తేడాతోనే విజయం సాధించగలిగింది. లక్ష్య ఛేదనలో కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్ చ�
వెస్టిండీస్తో శుక్రవారం నాడు ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆ దేశం చేరింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. జట్�
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ సిద్దం అవుతోంది. ఇటీవలే జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టిన విండీస్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు మంచి ఆరంభం లభించలేదు. బంగ్లాదేశ్తో జరి�
ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్