ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ సిద్దం అవుతోంది. ఇటీవలే జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టిన విండీస్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు మంచి ఆరంభం లభించలేదు. బంగ్లాదేశ్తో జరి�
ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సి�
రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స�
ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు న�
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. వారిలో ముఖ్యంగా వార్తల్లో నిలిచింది సూర్యకుమార్ యాదవ్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ సిరీస్లో 194.55 �
Team India | వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత జట్టు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఆరు సంవత్సరాల తర్వాత టీమిండియా ఈ జాబితాలో తొలి స్థానానికి చేరింది. ఇప్పట�
IND vs WI | కోల్కతా వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 186 �
IND vs WI | వెస్టిండీస్పై ఇప్పటికే వన్డే సిరీస్లో విజయం సాధించిన టీమిండియా.. టీ20ల్లోనూ అదే జోరు కొనసాగించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిం