సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో మరో క్రీడా సంగ్రామం మొదలైంది. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జరుగుతున్న సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3 మ్యాచ్లు గురువారం ఉదయం అట్టహాసంగా ఆరంభమ
Virat kohli | భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగితే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే. అద్భుత బ్యాటింగ్తో టీమిండియాకు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించిన కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప
ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టారు. అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపారు. ఆరంభంలో క్రిజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతనిచ్చిన ఈ జోడీ.. కుదురు�
Chetan Sharma | టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదం తెలిపింది.
WT20 World cup | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్ను 4 వికెట్ల నష్టానికి సునాయసంగ
పాన్ ఇండియా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈ నెల 18 నుంచి ఆరంభం కాబోతున్నది. ఇందులో దేశంలోని ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు పాల్గొనబోతున్నారు.
IND vs AUS Border Gavaskar Trophy | తొలి ఇన్నింగ్స్లో కాస్తో కూస్తో పోరాడిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా భారత జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది.
మిడిలార్డర్ బ్యాటర్లు షెల్డన్ జాక్సన్ (160), అర్పిత్ వసవాడా (112 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేయడంతో కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో సౌరాష్ట్ర దీటుగా బదులిస్తున్నది.
ఫార్ములా ఈ- రేస్ ఉత్కంఠగా సాగుతున్నది. శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ ఆద్యంతం ఉర్రూతలూగించింది. ఎలక్ట్రిక్ కార్లు ఒకదానికి మించి మరొకటి పోటీ పడ్డాయి.
IND vs AUS | ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు అదరగొట్టింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా గురువారం నాగ్పూర్ వేదికగా ప్రారంభమ
ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.
HCA | రంజీ టోర్నీ ఈ సీజన్లో హైదరాబాద్ ఒకే ఒక పాయింట్ పరిమితమైంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న హైదరాబాద్..తమిళనాడుతో మ్యాచ్ను డ్రా చేసుకుని ఒక పాయింట్ ఖాతాలో వేసుకుంది.
Archana Devi |ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా రతైపూర్వలో జన్మించిన అర్చనా దేవి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. కష్టాల కడలి దాటితేనే సుఖాల తీరం వస్తుందని అక్షరాల నిరూపించింది.