అర్హులైన పేదప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుంటే డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు ప్రభుత్వభూములను ఆక్రమిస్తామని కుత్బుల్లాపూర్ మండలం,సీపీఎం పార్టీ కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ హెచ్చరించా�
సంవత్సరాల తరబడి గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ అన్నారు.
Hanumakonda | హనుమకొండలోని భగత్సింగ్నగర్, పలవేల్పుల గ్రామంలో 2007 నుంచి నివాసం ఉంటున్న 200 కుటుబాలకు వెంటనే 58వ జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేసారు.
Puchalapalli Sundaraiah | కమ్యూనిస్టు యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించిన ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 40 వర్ధంతిని సీపీఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
‘ప్రజా సమస్యలు పట్టవా? పదిసార్లు విన్నపించుకున్నా పట్టించుకోరా? ఎంతలా మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదెందుకు?’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపీఎం నాయకులు నిలదీశారు.
ప్రపంచ గతిని మార్చిన సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళికి దోపిడి విముక్తి సిద్ధాంతాన్ని అందించిన ప్రపంచ మేధావి, మహనీయుడు కామ్రేడ్ కారల్ మార్క్స్ అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ప్రభాకర్ రెడ్డి, సాదుల
గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల్లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపీ చామల �
ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగ
CPM leaders | ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అనర్హులను గుర్తిస్తే ఆందోళన తప్పదని సీపీఎం మండల కార్యదర్శి జిఎస్ గోపి, పట్టణ కార్యదర్శి బి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు అజయ్, ఎస్ రాజు హెచ్చరించారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి వేచి చూస్తున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు కొనుగోళ్లు ప్రారంభించలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. తిమ్మాపూర్ కొనుగోలు కేంద్రంలోని వడ్ల రాశుల వద్ద సీపీఎం కరీం�