రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి వేచి చూస్తున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు కొనుగోళ్లు ప్రారంభించలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. తిమ్మాపూర్ కొనుగోలు కేంద్రంలోని వడ్ల రాశుల వద్ద సీపీఎం కరీం�
CPM leaders | హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అప్పజెప్పే ప్రయత్నాలను చేస్తుందని సీపీఎం పార్టీ నాయకులు మండిపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వం ఆక్రమించుకుని వేలం వేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వివిధ సంఘాలు, పార్టీల పిలుపు మే�
హుజూర్నగర్ నియోజవర్గంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, మాజీ సర్పంచ్లపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రదర్శించింది.
సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ డివిజన్లో సమస్యలపై మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి బీ సుజాత మాట్లాడుతూ.. ప్రధానంగా నాగార�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం నాయకు లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
julapally forest | జూలపల్లి అడవి నాశనం చేసిన అంశం గురించి సీపీఎం జిల్లా బృందం అడవిని సందర్శించి పరిశీలించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడవల్సిన అధికారులే అడవిని అమ్ముకోవడం ఎంత వరకు సమంజసమని ప�
రఘునాథపాలెం మండలం శివాయిగూడెం కొత్త కాలనీ (పువ్వాడ ఉదయ్నగర్)లో 900 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల బై బ్యాక్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు.
Khammam | బోనకల్లు : రైతులు సాగు చేస్తున్న పంటలకు సాగర జలాలను నిరంతరాయంగా సరఫరా చేసి పంటను కాపాడాలని ప్రభుత్వాన్ని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావ�