నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మధిరలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట �
మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎ
ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు �
రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం సచివాలయం లో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యింది. వివిధ ప్రజాసమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించింది.
అది ప్రభుత్వ స్థలం. మొన్నటిదాకా గుట్టబోరు ప్రాంతం. చెట్లు, పుట్టలతో అధ్వానంగా కనిపించే ఏరియా. అయితే, ఆ జాగను ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇవ్వాలని అధికారులు కొద్దిరోజుల క్రితమే చదును చేసే పనులకు శ్రీకారం చుట�
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని బొట్లవనపర్తి వార్డు సభ్యులు, తెలంగాణ వార్డు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన సీపీఎం యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ద్రోహం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి భువనగిరి జ