బీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం సైతం కొనసాగుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికల ముందు ఆయా గ్రామాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీల�
పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ అధిక సంఖ్యలో ఓటింగ్ నమోదయింది. మండలంలోని 17 గ్రామాలకు గాను 85. 82 శాతం పోలింగ్ నమోదయ్యాయి. పలు గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కును
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీపీఐ, సీపీఎం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవద్దని గురువారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాల్గొవ వర్ధంతిని రామన్నపేటలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళు
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ప్రచార జాత కరపత్ర ఆవిష్కరణ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించ�
CPI | చలో ఖమ్మం బహిరంగ సభ డిసెంబర్ 26న వేలాది మందితో నిర్వహించడం జరుగుతుందన్నారు సీపీఐ నాయకులు. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మునుపెన్నడూలేని స్థాయికి తగ్గింది. గత నెలలో ఆల్టైమ్ కనిష్ఠాన్ని సూచిస్తూ 0.25 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) �
దేశ స్వతంత్ర్యం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను, త్యాగాలను నేటి యువ తరానికి గుర్తు చేయడం కోసం గద్వాల నుండి ఖమ్మం వరకు నిర్వహించే జాతను విజయవంతం చేయాలని సి�
పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమ�
చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బోయిని శంకర్ కూతురు, ఇందుర్తి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి అందే స్వామి కుమారుడు సంతోష్ కుమార్-దీక్షిక వివాహం మండలంలోని చిన్న ము
మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై, ఇంటి వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు వర�