మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై, ఇంటి వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు వర�
ఖమ్మం వేదికగా డిసెంబర్ 26న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాతాబ్ది ఉత్సవ ముగింపు బహిరంగ సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని, ఇందుకోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలని ఖమ్మంకు తరలివచ్చి సభను
ప్రజా పాలన దరఖాస్తు ఎంక్వయిరీలో ఇందిరమ్మ గృహ మంజూరులో స్థలం ఉండి కూడా స్థలం లేని (ఎల్ టు) జాబితాలో తమ పేర్లు నమోదయ్యాయని రామవరానికి చెందిన చల్ల రమ్య, బోదాసు జ్యోతి గ్రీవెన్స్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ�
CPI | సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడు పర్యాయాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. దీంతో పార్టీ నిబం
దేశంలో మావోయిజం లేదా నక్సలిజం చివరి దశకు చేరుకున్నదా? సాయుధ పోరాటపంథాకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ పొలిట్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలనీ సిపిఐ ఆత్మకూరు(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లుకు వినతి �
ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అని నిరూపించుకోవాలంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంపై పార్లమెంట్లో చట్టం చేసి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.
బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తుండడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని, ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన 3 వేల కోట్లకు పైగా నిధులు పూర్తిగా నిలిచిపోయాయన�
Narayana | హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య చేసుకోవడం దారుణమని సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ అన్నారు. హర్యానాలో ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య సంఘటన దేశ�
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా మిత్రధర్మం పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి బలమున్న చోట సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. మంగళవారం హైదరాబాద�
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద ముసుగులో ఉన్న న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శ�
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది.
మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొనడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి తెలిపారు.