Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్కు తగినంత మెజారిటీ లభించలేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యా బలం లేదు. ఈ నేపథ్యంలో వీసీకే, సీపీఐ,
Communist CM | దేశ చరిత్రలో 50 ఏండ్ల తరువాత మొదటిసారి కమ్యూనిస్టులు పరిపాలనలో లేకుండా పోయారు. వారి చివరి కోట కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి పరాజయం పొందింది. 1977 తరువాత దేశంలో కమ్యూనిస్టులు అధికారంల�
Assembly Elections : కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం కొత్త చరిత్ర లిఖించుకున్నాయి. ఈ మూడు చోట్లా అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయి. అంతకుమించిన కీలక పరిణామాలివి.
ప్రధాని మోదీ ఈనెల 10న రాష్ర్టానికి విచ్చేయనున్న సందర్భంగా పెండింగ్లోని రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సిపిఐ(ఎం )పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు మంగళవారం నల్లగొండ నగరంలోని స్టే ఇన్ హోటల్ లో ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలు, కుతంత్రాలతోనే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి విమర్శించారు. సిపిఐ నల్లగొండ జిల్లా �
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై మీరు చేసిన ప్రసంగంలో ‘మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాలనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతున్నది.. ఎంతో మంది మహిళలు ఈ అంశాన్ని న
చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె, ముల్కనూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కాటం కిషన్ రెడ్డి, మర్రి పొచవ్వ కుటుంబాలను సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం పరామర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నదని, వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు.
నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కాంటాల కోసం ఎదురు చూస్తున్న రైతులను తాలు, తేమ పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని డిమాండ్ చేశారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని స�
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ ముడు గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్టాండ్ సెంటర్లో పీఆర్టీయూ ఆధ్�