చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లె, ముల్కనూర్ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కాటం కిషన్ రెడ్డి, మర్రి పొచవ్వ కుటుంబాలను సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి సోమవారం పరామర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నదని, వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు.
నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కాంటాల కోసం ఎదురు చూస్తున్న రైతులను తాలు, తేమ పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని డిమాండ్ చేశారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలోని స�
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ ముడు గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్టాండ్ సెంటర్లో పీఆర్టీయూ ఆధ్�
విద్యుత్తు సంస్థల్లో దశాబ్దాలుగా శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం డిమాండ్ చేశారు.
ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు. బజార్లో ప్రతీది ఖరీదెక్కుతున్నది మరి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది. మార్చిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.40 శాతంగా నమోదైంది.
సీతారామ ప్రాజెక్టు ద్వారా సింగరేణి మండలానికి నీళ్లు ఇప్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగరేణి మండల ప్రజావాణిలో సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. స్వాతంత్య్రం వచ�
కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. గుర�
ఈ నెల 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు ప్రజలు సహకారం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చార్జి గని�
కరాటే కోచింగ్ సెంటర్ పేరుతో నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరాపార్కులో జరిగే అక్రమాలను తక్షణమే అడ్డుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వాకర్స్కు పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు పరిరక్షణ కోసం �
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని, కానీ నేడు ఆ సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాటాలు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి బొమ్మగాని ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడని సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్ అన్నార
మాజీ ఎంపీ, దివంగత నేత బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో..