ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెను ముప్పుగా మారుతోందని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించ
మండలంలోని రహీంఖాన్పేట స్టేజీ వద్ద అన్ని డిపోల ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులను ఆపాలని కోరుతూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్�
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులు, �
భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
Chada Venkat Reddy | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయం విరాళాల చోరిపై సిట్తో పాటు సుప్రీంకోర్టు చోరవ తీసుకుని జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి దేశ ప్ర�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కడం లేదని, దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్రావు అన్నారు.
ప్రధానమంత్రి మోడీ నియంతృత్వ పోకూడలతో ప్రభుత్వ పాలన నీరుగారి పోతోందని, తెలంగాణ లో చిచ్చుపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని సీపీఐ కా�
పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కా�
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండలోని గుండ్ల�
పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు నిరసిస్తూ ఈ నెల 10న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలో సిపిఐ మండ�