మనుబోతుల కొమురయ్య ఇంటి పేరే యూనియన్ కొమురయ్యగా ప్రసిద్ధి చెందిందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సలిగంటి శ్రీనివాస్ అన్నారు. శనివారం రుద్రంపూర్లోని సీపీఐ కార్యాలయంలో కొమురయ్య 30వ వర్ధంతి సందర్భంగా...
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మార్పు కోసమే ఢిల్లీలో సీపీఐ బహిరంగ సభను నిర్వహించినట్లు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి గోలి బాపిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ము
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకు వినియోగించే నీటిలో బల్లి పడిన ఘటనను నిరసిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి ఎస్కే ఫైవ్ దాదాపై అలాగే 27వ డివిజన
MLA Kunamneni Sambashiva Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు పేరుకే ఉన్నారని.. మంత్రులేమో మంజూరు చేస్తారు.. కానీ వారికి డబ్బులు విడుదల చేసే అధికారం లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
ఏఐకేఎస్ జాతీయ నేత, సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డికి రైతాంగం కన్నీటి వీడోలు పలికింది. రైతు ఉద్యమ నేతను కడసారి చూసేందుకు హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ �
బూర్గంపహాడ్లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయని సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, వీబీ.చారి, సింగనబోయిన వెంకట
ప్రజల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడిపిన ప్రజల మనిషి సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్.శ్రావణ్ కుమార్ అన్నారు. అమరజీవి కామ్రేడ్ సు�
నిరుపేదల పక్షాన నిలబడి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పోడు భూముల కోసం భూ పోరాటాలు చేసిన సిద్ధి వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు(లడ్డా) అన
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ది హాలిక్ శ్రమజీవి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పరుపాటి కనకవ్వ ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల�
ఏపీలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు సహా సమస్యలను తక్షణమే పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సీఎం చంద్రబాబును కోరారు.
దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సిపిఐ పోరాటం కొనసాగిస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక రైతు విధానాలపై నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగానిర్వహించిన జైలు భరో కార్యక్రమం కారేపల్లిలో విజయవంతమైంది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు కారేపల్ల�
తమకు ఇస్తామన్న పదవుల సంగతి తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సీపీఐ, టీజేఎస్ ఒత్తిడి పెంచుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ జనసమితి, సీపీఐ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజలను పెనుబారం మోపుతుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.