Ramagundam Corporation | రామగుండం బల్దియాలో ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య. రామగుండంకు బదిలీపై రావడానికే అధికారులు భయపడే పరిస్థితి నెలకొందన్నార�
మ్యూనిస్టు ఉద్యమంలో సిద్ధాంతాలకు కట్టుబడి అమరులైన నాయకుల సేవలు మరువ లేనివని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం మొదటి వర్ధంతిన
గోదావరిఖని గంగానగర్ శివారులో గల స్మశాన వాటిక ఆత్మఘోష ను పట్టించుకోని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.1కే అంత్యక్రియలను ఎత్తివేయడం దారుణమని, చిమ్మచీకట్లో కాటికాడ కష్టాలు అంటూ పాలకులపై భారత కమ్యూనిస్టు పా�
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలు ఆపి రైతులకు నీళ్లు అందించడంపై దృష్టి సారించాలని సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు.
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీ ప ర్యటనకు వెళ్లనున్నది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెను ముప్పుగా మారుతోందని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించ
మండలంలోని రహీంఖాన్పేట స్టేజీ వద్ద అన్ని డిపోల ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులను ఆపాలని కోరుతూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్�
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియ వల్ల పేదలు, వలస కార్మికులు, �
భారత కమ్యూనిస్టు పార్టీ కోసం విశేషంగా కృషిచేసి అసువులు బాసి, ఆశయాల సాధన కోసం కృషిచేసి అమరులైన వారు త్యాగాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
Chada Venkat Reddy | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయం విరాళాల చోరిపై సిట్తో పాటు సుప్రీంకోర్టు చోరవ తీసుకుని జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి దేశ ప్ర�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కడం లేదని, దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్రావు అన్నారు.