CPI | ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పార్టీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటం చేసే పరిష్కరించే పార్టీని ప్రజలు ఎప్పటికీ గుండెలకు హత్తుకుంటారన్నారు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా
10న పెద్దపల్లి లో నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభలను విజయవంతం చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని ఆ పార్టీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధా
దేశంలో సామ్రాజ్యవాదం, భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకoగా, దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రాత్మకమైనవని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్స�
భారతదేశ రాజకీయాల్లో సిపిఐ పార్టీ వందేళ్ల త్యాగాల, పోరాటాల ప్రజా ప్రస్థానం గర్వించదగినదని, పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే అని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణ
మహాత్మాగాంధీపై కోపంతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజివికా మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె
బీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం సైతం కొనసాగుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికల ముందు ఆయా గ్రామాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీల�
పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ అధిక సంఖ్యలో ఓటింగ్ నమోదయింది. మండలంలోని 17 గ్రామాలకు గాను 85. 82 శాతం పోలింగ్ నమోదయ్యాయి. పలు గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బార్లు తీరి ఓటు హక్కును
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీపీఐ, సీపీఎం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు పోటీ చేసుకోవద్దని గురువారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి నాల్గొవ వర్ధంతిని రామన్నపేటలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళు
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ప్రచార జాత కరపత్ర ఆవిష్కరణ ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించ�