చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ది హాలిక్ శ్రమజీవి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పరుపాటి కనకవ్వ ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల�
ఏపీలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు సహా సమస్యలను తక్షణమే పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సీఎం చంద్రబాబును కోరారు.
దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సిపిఐ పోరాటం కొనసాగిస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక రైతు విధానాలపై నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగానిర్వహించిన జైలు భరో కార్యక్రమం కారేపల్లిలో విజయవంతమైంది. సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు కారేపల్ల�
తమకు ఇస్తామన్న పదవుల సంగతి తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సీపీఐ, టీజేఎస్ ఒత్తిడి పెంచుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ జనసమితి, సీపీఐ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడుదారులను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజలను పెనుబారం మోపుతుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర సాగుతుందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్ పాషా తెలిపారు. శనివారం బూర్గంపహాడ్ మండల కేంద్రానికి చేరుకున్న యాత్రలో భాగం�
గోదావరి వరదల సమయంలో పోలవరం బ్యాక్ వాటర్ ముంపు మండలమైన బూర్గంపహాడ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం సా�
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు అప్పులు చేసి నిధులు తేవడం అవసరమా అని బీఆర్ఎస్ కార్పొరేటర్ బీమా శ్రీవల్లి, స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు బీమా శ్రీధర్ ప్రశ్న�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలే ప్రశ్నించి తిప్పికొట్టాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 న�
ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు మారుతి నరేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం బీఆర్ఎస్ నేత, హర్షిని డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరార�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 12 వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్నట్లు �
Ramagundam Corporation | రామగుండం బల్దియాలో ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య. రామగుండంకు బదిలీపై రావడానికే అధికారులు భయపడే పరిస్థితి నెలకొందన్నార�