దేశంలో మావోయిజం లేదా నక్సలిజం చివరి దశకు చేరుకున్నదా? సాయుధ పోరాటపంథాకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందా? తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ పొలిట్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలనీ సిపిఐ ఆత్మకూరు(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లుకు వినతి �
ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అని నిరూపించుకోవాలంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంపై పార్లమెంట్లో చట్టం చేసి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.
బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తుండడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని, ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన 3 వేల కోట్లకు పైగా నిధులు పూర్తిగా నిలిచిపోయాయన�
Narayana | హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య చేసుకోవడం దారుణమని సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ అన్నారు. హర్యానాలో ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య సంఘటన దేశ�
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా మిత్రధర్మం పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి బలమున్న చోట సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. మంగళవారం హైదరాబాద�
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై మతోన్మాద ముసుగులో ఉన్న న్యాయవాది జరిపిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శ�
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది.
మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొనడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి తెలిపారు.
కోరుట్ల రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల సౌలభ్యం కోసం మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం అన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్నుసీపీఐ నాయకులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు అంతా కృషి చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతిని పురుస్కరించుక
కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య
నిజామాబాద్ జిల్లా కోటగిరి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కోటగిరి లో సోమవారం బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక అంబేద్కర్ వి�
ఈ నెల 21 నుండి ఐదు రోజుల పాటు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తొమ్మిది మందికి అవకాశం లభించింది.