నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తిం
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త , మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న ఆమె పేరు, ఫొటోతో వాట్సాప్ సందేశం పంపి అకౌంటెంట్ను నమ్మించి సైబర్ నేరగాళ్�
దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేస్తూ అక్రమ ద్రవ్య చెలామ ణి పథకాలను ప్రోత్సహిస్తున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ సిటీ పోలీస్కు చెందిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు మెర
హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు సమాయత్తమయ్యారని , శోభాయాత్రను విజయవంతం చేయడానికి మూడువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు �
ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ముస్లింల ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగాయి. హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్ర�
ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు సోషల్మీడియా పిచ్చికి అడ్డాగా మారుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో కొందరు పోలీసు సిబ్బందికి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. సీపీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరిని బదిలీ చేసినప్పటికీ ఇటీవల కమిషనరేట్ల పునర్విభజ
Nampally Fire Accident : నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాములో సంభవించిన అగ్నిప్రమాదం(Fire Accident)లో ఐదుగురు సెల్లార్లోనే ఉండిపోయారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు పిల్లలు, మరోముగ్గురు చిక్కుకున్�
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా విదేశాలకు పారిపోతున్నానంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎలా చెప్తారని ఎన్టీవీ జర్నలిస్టు దొంతు రమేశ్ ప్రశ్నించారు. సజ్జనార్ తీరును ఖండిస్తూ ఆయన బు
Harish Rao | కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఖాకీ బుక్ అందరికి సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి గార