నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గురువారం నగరంలోని మియాపూర్ పరిధిలో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించ
సీపీ సజ్జనార్| కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. లాక్డౌన్ మనందరి మంచికోసమేనని చెప్పారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆపదలో ఉన్నవారికి ఉచిత అంబులెన్స్ సేవలు అందించేందుకు వెన్నపూస ఫౌండేషన్ ముందుకొచ్చింది. సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సీపీ సజ్జనార్ ఉచిత అంబులె
సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): నగర శివారులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనాల వద్దకు అర్ధరాత్రి వెళ్లి తుపాకీ చూపించి లక్షలు ఖరీదు చేసే విద్యుత్ పరికరాలను చోరీ చేసిన ముఠాను కొద్ది నెలల కిందట సై�
వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీతో సమన్వయం ఆక్సిజన్, డ్రగ్స్ బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు కరోనా పరిస్థితులపై సమీక్షలో హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబ�
కాల్సెంటర్ | సైబరాబాద్ పోలీసులు- సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్రజల కోసం వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నివారణ కోసం అవసరమయ్యే సూచనలు, సలహాలు అందించేలా కాల్సెం�
హైదరాబాద్ : నగర పౌరుల కోసం సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) కొవిడ్ టెలి మెడిసిన్ కన్సల్టేషన్ కాల్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సైబరాబాద్ �
సిటీబ్యూరో, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్న వారితో పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రతిఒక్�
అంబులెన్స్ వాహనదారులు అధికంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారా? అయితే.. ఫిర్యాదు చేయండి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం సైబరాబాద్ పోలీసులతో కలిసి వచ్చిన కార్పొరేట్ సంస్థలు వారధిగా సొసైటీ ఫర్ సైబర్ సెక్య�