హైదరాబాద్ : మృతిచెందిన ఏఎస్ఐ మహిపాల్రెడ్డి స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని కూకట్పల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా రెండు ర�
ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి | కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి
ఉల్లంఘనల ఫొటోలకు సినిమా డైలాగ్ సైబర్ మోసాలపై వార్తలతో అవగాహన ‘సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెల్వదుకానీ.. పంచ్ డైలాగ్ల ప్రభావం గట్టిగా ఉన్నది’ ఆగడు సినిమాలో హీరో మహేశ్బాబు పంచ్ డైలాగ్లపై వేసే �
మద్యం దుకాణాలు | హోలీ పండుగ సందర్భంగా రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా రేపు ఎల్లుండి అంటే.. ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం
హైదరాబాద్: కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయొచ్చని.. ప్లాస్మాదానం చేయాలన్నా, కావాలన్నా సైబర
హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్
10 లక్షలమందిని ముంచిన ఇండస్వీవా సంస్థ నాలుగురాష్ర్టాల్లో జోరుగా కొనసాగిన వ్యాపారం ముగ్గురు ప్రభుత్వ టీచర్లు సహా 24 మంది అరెస్టు మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్ శేరిలింగంపల్లి, మార్చి 6: ఇండస�
శేరిలింగంపల్లి, మార్చి 4 : ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ముఠాలోని ఇద్దరు సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దర�