రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల సమావేశం నియంత్రణపై రెండోసారి చర్చలు సిటీబ్యూరో, జూలై 27(నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అడ్డుకోవడం, నేరం చేసిన వారిని పట్టుకోవడం, బాధితులు ఆర్థికంగా నష్టపోకుండా తీసుకోవాల్స�
దేశ వ్యాప్తంగా వేలాది మందిని ముంచిన ఘరానా చీటర్ సైబరాబాద్లో 9 కేసులు నమోదు.. బెంగళూర్లో అరెస్ట్ నిందితుడి వద్ద నుంచి రూ. 40 లక్షల నగదు స్వాధీనం సిటీబ్యూరో, జూలై 23(నమస్తే తెలంగాణ): పేరున్న ఈ కామర్స్ వెబ్స
కేపీహెచ్బీ కాలనీ, జూలై 13 : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సజ్జనార్ అన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ సిటీ రెయిన్బో విస్తాస్ నివ�
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ సీటీసీ ప్రాంగణం పచ్చదనంతో నిండిపోయింది. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గత ఆరేండ్లలో నాటిన వేలాది మొక్కలు ఇప్పుడు చెట్ల రూపం దాల్చి పచ్చదనాన్ని పరిచాయి. ఈ ప్రా�
అపార్టుమెంట్లల్లో అవగాహన కార్యక్రమాలు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సైబరాబాద్ సీపీ సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): సోషల్మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. అవకాశం ఉన్న ప�
అపార్టుమెంట్వాసులకు అవగాహన సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఏసీపీ భాస్కర్ బండ్లగూడ, జూలై 6 : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ ప
హైదరాబాద్ : నకిలి, గడువు ముగిసిన విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. 9 మంది సభ్యులుగా గల ముఠాను పోలీసులు అ�
సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): రక నిల్వలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. ‘బ్లడ్ డోనర్స్ డే’ సందర్భంగా సీపీ సజ్జనార్ గచ్చిబౌలి పోలీసు కమిషనర్ క
61 రోజుల యాత్రకు ప్లాన్ డబ్బులేకుండా పాక్కు చేరుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మూడేండ్లు ఆర్మీ అధికారుల చెరలో.. ఏడాది పాటు జైలులో.. సోమవారం భారత దేశానికి.. మంగళవారం హైదరాబాద్కు వీడిన మాదాపూర్ పీఎస్లో ప్ర�
శేరిలింగంపల్లి, మే 31 : పొగాకు, ఇతర మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఫ్రెండ్స్ వెల్ఫ�
సుల్తాన్బజార్,మే 30 : కరోనా విపత్కర సమయంలో నిరంతరం వైద్యసేవలు అందిస్తున్న వైద్యు లు, వైద్య సిబ్బందిపై అక్కడక్కడ దాడులు జరగడం హేయమైన చర్య అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆదివార�
సైబరాబాద్ సీపీ సజ్జనార్ బాలానగర్ జోన్లో పరిధిలో ఆకస్మిక పర్యటన జీడిమెట్ల, మే 23: నిబంధనలు ఉల్లంఘిస్తే పాసులు రద్దు చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్
సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): అపోహలు వీడి రక్తదానం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. రక్త నిల్వ కేంద్రాల్లో రక్త నిధిని పెంచాలని కోరారు. శుక్రవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్