పద్దెనిమిదేండ్లు నిండినవారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు డోసులు వ
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
రోనా వైరస్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. ‘ఎక్స్ఈ’ అని పేరు పెట్టారు. మిగతా అన్ని వేరియంట్లతో పోల్చితే ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటిం
Shanghai | కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. దీంతో వైరస్ను నిలువరించడానికి అధికారులు ఎక్కడికక్కడ కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఆర్థిక రాజధాని షాంఘైలో రికార్డు స్థాయిలో కరోనా క�
జిల్లాలో 12-14ఏండ్ల పిల్లందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కృపాబాయి తెలిపారు. జిల్లాలో సుమారు 35,196 మంది 12-14 ఏండ్ల పిల్లలున్నారని, వారి కోసం బుధవారం నుంచి జిల్లాలో
దక్షిణ కొరియాలో కరోనా బుసలు కొడుతున్నది. బుధవారం ఒక్కరోజే 4,00,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దక్షిణ కొరియాలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
12-14 సంవత్సరాల పిల్లలందరూ టీకా వేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం నేరేడ్మెట్ డివిజన్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో టీకా కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ మీనా ఉపే�
రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏండ్ల వయస్సు పిల్లలకు బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కా నున్నది. రాష్ట్రవ్యాప్తంగా వీరు సుమారు 17 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు
కొవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక పీడకల అని గురువారం ప్రారంభమైన బయోఏషియా సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. బయోఏషియా సదస్సులో ‘కరోనా విపత్తుకు రెండేండ్లు - సవాళ్లు, విజయాలు.. �