ప్రయాణ చార్జీలు తిరిగి చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్కు చె�
కరోనా సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బిహార్ గంగా నదిలో అనేక శవాలు కుప్పలు కుప్పలుగా తేలాయి. ఈ విషయం గుర్తుందా? మళ్లీ ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియ
కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న వారిలో రెండేండ్ల తర్వాత కూడా సగం మందిలో ఇన్ఫెక్షన్కు సంబంధించి కనీసం ఒక లక్షణం కనిపిస్తోందని మెడికల్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం వెల�
ప్రపంచంలోనే తొలిసారిగా మొక్క ఆధారిత వ్యాక్సిన్ తయారైంది. ఇది ఐదు కొవిడ్ వేరియంట్ల ప్రభావాలకు వ్యతిరేకంగా 70% సమర్థవంతంగా పనిచేస్తున్నదని కెనడియన్ బయోటెక్నాలజీ కంపెనీ ‘మెడికాగో’ పరిశోధకులు వెల్లడిం�
సిలిగురి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కీలక ప్రకటనచేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గాక ఆ చట్టాన్ని అమలు చేయనున్న�
ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను సద్వినియోగం చేసుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ సూచించారు. మిషన్ ఇంద్రధనుష�
ఉత్తరప్రదేశ్లో ఓ చెత్తకుప్పలో కరోనా వ్యాక్సిన్లు బయటపడ్డాయి. కన్నౌజ్లోని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న చెత్తకుప్పలో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడటంతో అధికారులు విచారణకు ఆదేశించారు
Coronavirus | కొవిడ్-19 ఇంకా మనల్ని వదిలిపెట్టడం లేదు ! కరోనా వైరస్ తగ్గిపోయినా కూడా దాని ప్రభావాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. జుట్టు రాలడం నుంచి గుండెపోటు ముప్పు వరకు రకరకాలుగా బాధిస్తూనే ఉన్నద�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 7.5-8 శాతం మేర వృద్ధిచెందుతుందని, ఇందులో ఎగుమతులు కీలకపాత్ర వహిస్తాయని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ చెప్పారు. అయితే కొవిడ్ తదుపరి వేవ్ను, అలాగే �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: అధిక ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమైన ముడి చమురు ధర సోమవారం భారీగా దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల లోపునకు పడిపోయింది. చైనాలో పెరుగుతున్న
కరోనా వ్యాప్తి రేటును సూచించే ఆర్ విలువ మళ్లీ పెరుగుతుండటం గుబులు రేపుతున్నది. మూడు నెలల తర్వాత దేశంలో మళ్లీ ఆర్ వ్యాల్యూ ఒకటి దాటిందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్మ్యాటికల్ సైన్సెస
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే