జూలై 15 నుంచి 75 రోజుల పాటు.. రాష్ర్టాల వినతిపై ఆలస్యంగా స్పందన న్యూఢిల్లీ, జూలై 13: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుతున్న విషయం తెలిస�
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఉంది మన దేశంలోని పౌర విమానయాన రంగం పరిస్థితి. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో వరుసగా సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇటీవల కొంతకా�
చేయని పనికి జీతం ఎందుకు తీసుకోవాలనుకున్నాడు ఓ ప్రొఫెసర్. కరోనా కారణంగా దాదాపు మూడేండ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోయినప్పటికీ వేతనాన్ని ఇచ్చిన కళాశాల యాజమాన్యానికే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలన
రాష్ట్రంలో బుధవారం 563 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 25,801 మందికి పరీక్షలు నిర్వహించగా, 563 మందికి పాజిటీవ్గా తేలినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం 4,882 మంది రోగులు ఐసోలేషన్ల
రాష్ట్రంలో గురువారం 468 మందికి పాజిటివ్గా తేలింది. కేసులు పెరుగుతుండటంతో రికవరీ రేటు 98.91 శాతానికి తగ్గింది. మరోవైపు గురువారం 246 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా హైదరాబాద్లో 253, రంగారెడ్డిలో 47, సంగ
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడిన సోనియాగాంధీ.. వారం రోజుల పాటు ఆస్ప
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిన ఆరేండ్ల బాలుడిని అతడి తాతకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కరోనాతో 2021 మే 13న తండ్రి, జూన్ 12న తల్లి మరణించారు. దీంతో బాలుడి బాధ్యతను అతడి చిన్నమ్మక
Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు ఈడీ ముందు విచారణకు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సోనియా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు.
కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్�
కరోనా సమయంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన దవాఖానల నిర్వాహకులు ఆ డబ్బును రోగులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 దవాఖానలు రూ.1.61 కోట్లు రోగులకు తిరిగి ఇచ్చినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది. కొవిడ్�
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�