Minister Niranjan reddy | వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదని చెప్పారు. వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన
జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందస్తుగా మాక్ డ్రిల్ చేశారు. కొత్త వేరియంట్ ఏ క్షణమైనా జిల్లాలో ప్రవేశిస్తే కొవిడ్ను అరికట్టడంతో పాటు తగిన చికిత్స అందించేందుకు యుద్�
చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాల నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీ-పీసీర్ నెగటివ్ రిపోర్ట్ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వచ్చే వారం నుంచి అమలు చేస�
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
గత వారపు అంచనాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ కరెక్షన్ బాటలో నడిచింది. కొవిడ్, అమెరికా వడ్డీ రేట్ల పట్ల భయాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ వారం మొత్తంమీద 462 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి 17,807 పాయింట్ల వద్ద ముగిసి�
కరోనాను ఎదుర్కొవడంలో భారత్కు మూడేళ్ల అనుభవం ఉందని కేంద్ర మంత్రి మాండవియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బీఎఫ్.7 కరోనా వైరస్ను రాష్ట్రాలు ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని భరో�
చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్హెచ్సీ) అంతర్గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. ఈ నెల 20న 3.7 కోట్ల కరోనా కేసులు అంచనా వేయగా అధికారికంగా మాత్రం 3,049 కేసుల
కొవిడ్ ఇంకా ముగియలేదని, ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన పలువురు కేంద్రమంత్రులు, అధ�
కరోనా కొత్త రకం వైరస్ చైనాను కకావికలం చేస్తున్న నేపథ్యంలో మన దేశం కూడా అప్రమత్తం కావలసి వచ్చింది. ఈ ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ ఇప్పటికే మన దేశంలో ప్రవేశించడం ఆందోళన కలిగిస్తున్నది. భారతీయ వైద్య మండలి
కరోనా వైరస్ మన శ్వాస వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. కానీ, ఈ మహమ్మారి మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందట. కొవిడ్తో బాధపడుతున్న వారిలో చాలా మంది ‘బ్రెయిన్ ఫాగ్' అన�
యూరప్లో ఉక్రెయిన్-రష్యా యుద్దంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు తలెత్తాయని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కొవిడ్-19 మూడోవేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తేరుకున్న సమయంలోనే హఠ�