కొవిడ్, క్యాన్సర్ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కొవిడ్ టెస్ట్'గా ఈ పరికరాన్ని యూనివర్సిటీ ఆ�
Singapore | సింగపూర్లోని భారతీయ సంతతికి చెందిన 64 సంవత్సరాల వ్యక్తికి జైలుశిక్ష పడింది. కరోనా
నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండువారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, సదరు వ్యక్తి కరోనా నిబ�
బాలబాలికల(18 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు) అక్రమ రవాణాలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. యూపీలో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది.
కోవిడ్ మహమ్మారితో ఉద్యోగం కోల్పోయిన ఓ ఇంజనీర్ బతుకుతెరువు కోసం స్విగ్గీ డెలివరీ బాయ్గా మారితే లింక్డిన్ యూజర్ల సాయంతో ఆపై కొత్త జాబ్లో అడుగుపెట్టాడు.
NITI Aayog | వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని మరోసారి నిరూపితమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడమే దీనికి తార్కాణం.
COVID | కరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్ కొత్త వేవ్ మొదలైందని బయోటెక్ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిప�
దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. నాడు కూలీలుగా పనిచేసినవారు నేడు యజమానులుగా మారి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నిపు
తెల్లని మల్లె పువ్వులాంటి దుస్తులు ధరించి, నెత్తిన చిన్న టోపి. చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపుతో మన కండ్లముందు కదలాడే సేవామూర్తులు.. మన నర్సులు. వయస్సులో చిన్నవారైనా ఎంతో గుండె ధైర్యంతో రోగిలో భరోసా
కొవిడ్ కారణంగా వ్యాక్సిన్ల వినియోగం ఎంతగానో పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు, పరిశోధకులు వ్యాక్సిన్లపై అధ్యయనాలు చేస్తున్నారు. వీటి ఉత్పత్తి ఒకెత్తయితే, రవాణా, నిల్వ మరోఎత్తు. చాలా వ్యాక్సి�
యాంటి-కొవిడ్ ఉత్పత్తులకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఆమోదం తెలిపినట్టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారులు గురువారం వెల్లడించారు.
దేశంలో కరో నా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటున్నది. అర్హులందరికీ ముందస్తుగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.
దేశంలో కరోనా కేసులు (Corona cases) రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ (Covid-19) బారిన పడగా, 23 మంది మృతిచెందారు.
COVID19 | రానున్న పదేండ్లలో కొవిడ్ తరహాలో మరో మహమ్మారి సంభవించేందుకు 27.5 శాతం అవకాశం ఉన్నదని లండన్కు చెందిన ప్రిడెక్టివ్ హెల్త్ అనలటిక్స్ సంస్థ ఎయిర్ఫినిటీ వెల్లడించింది. పలు రకాల వైరస్లు తరచుగా ఉద్భవి�
కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ర్టాలు అప్రమత్తం అయ్యాయి. జన సమ్మర్థ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హర్యానా, పుదుచ్చేరి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.