రక్తం గడ్డకట్టడం, లంగ్స్ వైఫల్యంతో గుండెపోటు సుదీర్ఘ విరామం తర్వాత వ్యాయామంతో సమస్యలు మెడికవర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శరత్రెడ్డి హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా వైర�
కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు నియమించుకునే స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం పునరుద్ధరించింది.
వృద్ధురాలికి మాయమాటలు చెప్పి భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన బెల్లి ఎ
Deltacron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన కొవిడ్-19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇక కరోనావైరస్ మామూలు పరిస్థితులు వస్తాయని అనుకుంటున్న తరుణంలో మ
న్యూఢిల్లీ: కోవిడ్-19 ఓ మహమ్మారి అని, కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. రూపం మారుతున్న ఆ మహమ్మారి ప్రజలను ఇబ్బందిపెట్టిందన్నారు. ఇండియాత�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యం�
కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ పంపిణీలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోకి వలసలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో లక్ష్యానికి మించి టీకాల పంపిణీ జరుగుతున్న�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2.3 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే సుమారు 20 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీ�