వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్టు సందేశాలు ఉత్తరప్రదేశ్లో కుంభకోణం వెలుగులోకి.. ఉన్నావ్, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డదారులు తొక్కుతున్నది. ఆ రాష్ట్రంలో అనేకమంది ప్�
మల్కాజిగిరి, నవంబర్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లో 17 నుంచి మొబైల
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.35 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయడం పూర్తి చేశామని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్రాల్లో 2.9కోట్ల మంది, ప్రైవేటులో 38లక్షల మంది �
బొంరాస్ పేట : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకా వేయాలని డీప్యూటీ డీఎంహెచ్వో రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహ
బషీరాబాద్ : అధికారులు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని రెడ్డి ఘణపూర్, అల�
పరిగి : కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులు, తాసిల్దార్తో వ్యాక్సినే�
స్టేషన్ ఘన్పూర్: వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని నమలిగొండ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమిలి
Covid vaccine | పేద దేశాలకు భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులను అందించనున్నట్లు కెనడా ప్రకటించింది. 2022 చివరినాటికి 2 వందల మిలియన్లకు సమానమైన వ్యాక్సిన్ డోసులను అభివృద్ధి చెందుతున్న
తలమడుగు : అందరి సహకారంతోనే కొవిడ్ వ్యాక్సినేషన్ను జిల్లాలో వందశాతం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కరోనా ఉధృతి సమయంలో సేవలు అందించిన వైద్యం, , మీడియా సిబ్బందికి మండలంలోని ఉమ్�
కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ను వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులు, వైద్య శా�
వికారాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మున్సిపల్లో 100శాతం పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో క�
రెంజల్ : కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యంలో జిల్లాలోనే వెనుకబడ్డ రెంజల్ మండలం కందకుర్తి, సాటాపూర్ గ్రామాన్ని �
మర్పల్లి : 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలోని బీరప్ప కాలనీ, బీసీ కాలనీలోని పలు కుటుంబాలను కలిసి ఇంట్లో ఎ�
CS videoconference with collectors on covid vaccination | రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని, ఇందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలని