గతంలో మాస్కు తప్పనిసరి చేసిన సంస్థలు ఇకపై టీకా ధ్రువపత్రం ఉంటేనే అనుమతి ఒమిక్రాన్తో మారుతున్న సామాజిక పరిస్థితి హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 4 (నమస్తే తెలంగాణ): ‘మాస్కు లేనిదే లోనికి అ�
విద్యార్థి దశ నుంచే సైబర్ పాఠాలు సైబర్ కాంగ్రెస్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన 50 పాఠశాలల్లో విద్యార్థులకు తర్ఫీదు బ్యాంకు మోసాలు, వేధింపులు, ఆన్లైన్ ఫిర్యాదు చేయడంపై అవగాహన సాంకేతికత కొత్త పుంతల
పరిగి : వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అ�
స్పీకర్ పద్మారావుగౌడ్ నియోజకవర్గంలో మరో రెండు బస్తీ దవాఖానలు ఏర్పాటుకాలేరు వెంకటేశ్ కాచిగూడ,డిసెంబర్ 3: ఆరోగ్య తెలంగాణే సీఎం లక్ష్యం అని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నా రు. అంబర్పే�
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కరోనా నియంత్రణలో భాగంగా చిన్నారులకు కూడా వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకొవ్-డీ టీకాను తొలుత ఏడు రాష్ర్టాల్ల
బంజారాహిల్స్, నవంబర్ 25: కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, జీవన శైలిని గుర్తుకు తెస్తూ ప్రముఖ చిత్రకారుడు చిలువేరు మనోహర్ ‘హోప్ కాస్మోస్’ పేరుతో పెయింటింగ్ ప్రదర్శనను �
బన్సీలాల్పేట్, నవంబర్ 25 : కరోనా ముప్పు ఇంకా పోలేదని, మహారాష్ట్ర, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆరోగ్య కేంద్రం పీహెచ్ఎన్ సత్యమ్మ, ఏఎన్ఎం జీనత్ �
విజయవంతంగా కోలుకున్న గుజరాత్ మహిళ దాహోద్ (గుజరాత్), నవంబర్ 20: గుజరాత్లోని దాహోద్ పట్టణానికి చెందిన ఒక మహిళ కరోనాతో ఏకంగా 202 రోజులు పోరాడి విజయవంతంగా కోలుకొని తిరిగి ఇంటికి చేరారు. దాదాపు ఏడు నెలల పాటు
కొవిన్లో కొత్త సదుపాయం న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర ఆరోగ్య శాఖ కొవిన్ పోర్టల్లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేయించుకొన్నారా లేదా అనేది ఆ వ్యక్తి రిజిస�