మొయినాబాద్ : కరోనా మహమ్మారిని జయించడానికి అన్ని మత మందిరాల్లో సిబ్బందికి కొవిడ్ టీకాలను వేయాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలోని అర్చకత్వ�
రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ డా. రజినిరెడ్డి పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ పెద్దేముల్ : వైద్య సిబ్బంది అందరి సమన్వయంతో మండలంలో రానున్న రెండు రోజుల్లో 100% కరోనా వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: భారత్ ఇవాళ రికార్డు క్రియేట్ చేసింది. నేటితో వంద కోట్ల కోవిడ్ డోసులను పంపిణీ చేసింది. దీనిపై భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ సంస్థలు స్పందించాయి. ఈ చరిత్రాత్మకమైన ఘనత సాధించడం
పరిగి : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు డాక్టర్లు యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ �
పోచమ్మమైదాన్ : కొవిడ్-19 నివారణకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దేశవ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించి
కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్
ఎదులాపురం : ప్రజావాణికి వచ్చే అర్జీదారులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహి
Dr VK Paul comments kids covid vaccination | దేశంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాల విషయంలో శాస్త్రీయ హేతుబద్ధత, సరఫరా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,862 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకోగా,
జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ పట్టణంలోని 7, 8, 9, 10 వార్డుల్లో, బచ్చన
జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, వైద్య�
దుగ్గొండి : వందశాతం కరోనా వ్యాక్సినేషన్ను పూర్తి చేసేలా చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ కలెక్టర్ గోపీ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని తొగరాయి, వెంకటాపురం, దుగ్గొండి మండల కేంద�
First dose : దేశంలోని వయోజనుల్లో 70 శాతం మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు అందిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా సోమవారం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ...