Covid 19 | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 పాజిటివ్ కేసులను నమోదు కాగా, 180 మంది మరణించారు. మరో 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Covid Vaccine | తెలంగాణ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. సాధ్యమైనంత వరకు అర్హత ఉన్న వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ను ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేస�
Covid Vaccine For Kids Soon? | దేశంలో త్వరలోనే 12 ఏళ్లుపైబడిన పిల్లలకు కొవిడ్ టీకా వేయనున్నారు. జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కొవిడ్ టీకా డ్రైవ్లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు.. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాల ఆర్డర్లను రద్దు చేశాయి. ప్రభుత్వం ఉచిత టీకాలు ఇస్తున్న నేపథ్యంలో.. విదేశీ టీకాలకు డిమాండ్ తగ్గింది. అంతేకాద�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98.5 శాతం పూర్తయిందని ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించార
Covid Vaccine | దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే కోటి మందికి పైగా కరోనా టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించ�
దండేపల్లి : 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు.దండేపల్లి మండలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం పర
సింగరేణి ఏరియా జీఎంలకు డైరెక్టర్ బలరాం ఆదేశాలు శ్రీరాంపూర్ : వారంలోగా ఉద్యోగులందరికీ రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం అన్ని ఏరియాల జీ�
రెండుదశల్లోనూ కేసులు నిల్ ప్రభుత్వ నిబంధనలు పాటించిన కాలనీవాసులు ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి ఆదర్శంగా నిలుస్తున్న జయప్రకాశ్నగర్ కరోనా వైరస్ దరిచేరని కాలనీ స్వీయ నియంత్రణ, పకడ్బందీ ప్రణ�
ఆ మారుమూల పల్లెల్లో వ్యాక్సిన్ వేసేందుకు ప్రాణాలకు తెగించి | కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం. కానీ.. మారుమూల పల్లెల్లో మాత్రం కరోనా
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 252 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 34,469 మంది కరోనా నుంచి
జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. పట�
న్యూయార్క్: అయిదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులకు తమ టీకా సురక్షితమని ఫైజర్ తెలిపింది క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. అయితే ఎమర్జెన్సీ వినియోగం కోసం దర�