న్యూఢిల్లీ: భారత్ కోవిడ్ టీకాలను విదేశాలకు సరఫరా చేయనున్నది. వచ్చే నెల నుంచి టీకాల ఎగుమతిపై దృష్టి పెట్టనున్నది. వ్యాక్సిన్ మైత్రి ప్రాజెక్టు కింద ఈ చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆరో
Vaccine Dose : ఉత్తరప్రదేశ్లోని బీజేపీ నాయకుడొకరు తనకు కరోనా వైరస్ అస్సలే అంటుకోకూడదని అనుకున్నాడో, ఏమో! ఏకంగా ఐదు మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆరోసారి కూడా డోసు కోసం వచ్చాడు. అయితే, అడ్డంగా...
అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ లక్షెట్టిపేట రూరల్ : కొవిడ్ -19 నివారణలో భాగం లక్షెట్టిపేట పట్టణంతో పాటు మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్న�
Covid 19 | ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు.
పెంబి : గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సంకల్పించడంత
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పట్ల నిర్లక్ష్యం వహించిన కోయిలకొండ మండలం తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీహెచ్వోలక
తిరువనంతపురం: కేరళకు చెందిన 84 ఏళ్ల తండమ్మ పప్పు అనే మహిళ.. 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకున్నది. రెండు సార్లూ ఆమె కోవీషీల్డ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎర్నాకుళం జిల్
కరోనా థర్డ్వేవ్ ప్రమాదాన్ని తోసిపుచ్చుతున్న వైద్యనిపుణులు తీవ్రమైన కొత్త స్ట్రెయిన్తోనే మూడోవేవ్కు అవకాశం ఇప్పటివరకూ అలాంటి వేరియంట్ జాడ లేదు మూడోవేవ్ రాకకు శాస్త్రీయ ఆధారాల్లేవంటున్న శాస్త్
మహేశ్వరం : ప్రతి ఒక్కరు కోవిడ్-19 టీకాలను వేయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లల్ల�
కొత్తూరు రూరల్ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మండల పరిధిలోని మక్�
చొప్పదండి : కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి తీసుకోవాలని చొప్పదండిఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి మున్సిపాలిటి పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్�
షాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిప
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవా లని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించేందుకు రాష్ట్ర ప్రభ�