ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గల్లో కన్నా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
Venkaiah naidu | ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏటికేడు అభివృద్ధి సాధిస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (Venkaiah naidu) అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను
పరిగి : టీకాలతో కొవిడ్ నుంచి రక్షణ పొందవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. 15నుంచి 18ఏళ్ల లోపు వయసు గల వారందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. మంగళవారం పరిగి పట్టణంలోని సర్�
Minister Gangula | జిల్లాలో కొవిడ్ నియంత్రణకు 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Omicron Variant | ‘ఒమిక్రాన్ వేరియంట్ ప్రకృతి అందించిన కరోనా టీకా’ అని కొంత మంది శాస్త్రవేత్తలు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తూ, దాని స్థానాన్ని ఆక్రమిస్త�
Corona positive | కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. కొత్త రూపంలో వచ్చిన వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వదలట్లేదు.
Omicron | కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుందని, ఒకట్రెండు రోజుల్లో ఈ దశ మొదలు కావొచ్చని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే కేసుల
Minister KTR | తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కొవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజా�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కొత్త కరోనా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్పై చర్చ జరుగుతున్నది. కాగా, ముందు జాగ్రత్త డోసుగా కేంద్రంగా పేర్కొంటున్న మూడో డోసులో ఎలాంటి
జనవరి 3, 2022 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు డీఎన్ఏ వ్యాక్సిన్ను ఇవ్వడం ప్రారంభిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 141 కోట్ల డోస్లను
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
దహెగాం, డిసెంబర్ 23: కరోనా టీకా వేసుకోవాలని వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి వైద్య సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎస్సై.. సదరు వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించి పోలీస్ స్టేష�