కొత్తగా 3,590 మందికి పాజిటివ్ తొలిసారి 3,000 దాటిన డిశ్చార్జిలు హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలో శనివారం 3,590 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారంతో పోల్చితే 87 కేసులు తగ్గాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. మరోవైప
TS Covid Update | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 3,590 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా, మరో 3,555 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. తాజాగ�
లక్నో: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో స్కూళ్లను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆన్లైన్ క్లాసులను కొనసాగించనున్నారు. కోవిడ్ పై
ముంబైలో ఇప్పటికే గరిష్ఠానికి కేసులు ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడి మార్చి 11నాటికి ఎండమిక్ దశకు కరోనా ఐసీఎంఆర్ నిపుణుడు సమిరన్ అంచనా దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, జనవరి 19: కరోనా మూడో
తిరువనంతపురం: కేరళలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,68,383కు చేరింది. కరోనా కేసుల పెరుగుతుండ�
వెంగళరావునగర్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ దవాఖానాలో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి బుధవారం కొవిడ్ నిర్థారణ అయ్యింది. 12 మంది వైద్యులతో పాటు మరో ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడినట్లు దవాఖానా సూపరింటె
అమరావతి : అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా ఉన్న శ్రీహరి కోట షార్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ రెండు రోజుల్లోనే 200 పైగా కేసులు నమోదు అయ్యాయి. నిన్న 142 మందికి నిర్ధారణ కాగా ఈ రోజు మరో 91 మందికి నిర్ధారణ అ
కొవిడ్ బాధితులకు కేంద్రం సూచన సవరణ మార్గదర్శకాలు విడుదల రోగులకు స్టెరాయిడ్లు సూచించొద్దు మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారికే రెమ్డెసివిర్ పరీక్షలు పెంచాలని రాష్ర్టాలకు సూచన న్యూఢిల్లీ, జనవరి 18: రెండు,
7,743కు చేరిన ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. 314 మంది వైరస్తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల
హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 2,398 కేసులు వెలుగుచూడగా, ముగ్గురు మృతిచెందారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 21,676 మంది చికిత్సపొందుతూ ఐసొలేషన్లో ఉన్నార�
రాష్ట్రంలో వేగంగా వైరస్ వ్యాప్తి పండుగల వేళ జర భద్రం హైదరాబాద్, జనవరి 14 : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు వారాల్లోనే ఎనిమిదిన్నర రెట్లు పెరిగింది. ఈ నెలారంభంలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగార�
తాజాగా 315 కరోనా మరణాలు 5,753కు చేరిన ఒమిక్రాన్ కేసులు గాల్లో 5 నిమిషాల వరకే కరోనా డేంజర్ మార్చి మధ్యలో థర్డ్వేవ్ తగ్గుముఖం! న్యూఢిల్లీ, జనవరి 14: దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,64,202 కొత్త