న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,097 కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,665 కేసులు నమోదు కాగా, గురువారం నాలుగు వేలకుపైగా కేసులు అదనంగా తోడయ
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా మరోసారి మహా ప్రళయం సృష్టిస్తున్నది. రోజువారీ కరోనా కేసులు సెకండ్ వేవ్ను దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,166 కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం కంటే 39 శాతం అధికం. అయితే 13,195 మ�
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. మరోసారి కేసుల సంఖ్య 50 వేలు దాటింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో గత ఎనిమిది రోజుల్లో కరోనా కేసులు ఆరు రెట్ల మేర పెరిగాయి. డిసెం�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,160 కరోనా కేసులు, 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా రోగులు మరణించారు. ఒక్క ముంబైలోన�
ముంబై: మహారాష్ట్రలో కొత్తగా 9,170 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య శుక్రవారం కంటే 13 శాతం ఎక్కువ. ఒక్క ముంబైలోనే 6,347 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,225కు పెరిగింది. కాగా, గత 24 �
న్యూయార్క్: అమెరికాలో కోవిడ్తో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. న్యూజెర్సీ రాష్ట్రంలో హాస్పిటలైజేషన్ 60 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యంత జన సాంద్రత కలిగిన ఆ రాష్�
బేగంపేట్ : దేశంలోనే గుండె, ఊపిరి తిత్తుల మార్పిడికి పేరుగాంచిన కిమ్స్ ఆసుపత్రిలో రెస్పిరేటరీ కేర్ ఫిజిషియన్లు ఉత్తర భారత దేశానికి చెందిన 12 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. ఆ బాలుడు తీవ్రమైన కోవిడ్ ఇన్
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 125 కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య అని ఢిల్లీ ఆరోగ్యశాఖ �
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 207 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. 196 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 3,887 మంది చ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 142 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు కొవిడ్తో మృతి చెందారని వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వ�
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై దేశంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, సర్వేలో 29, 721 మంది నుంచి నమూనాలు సేకరించామని ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్లో అధికారులు పేర్కొన్నారు. గ�