అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 24,659 మందికి పరీక్షలు నిర్వహించగా 174 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. 301 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రసుత్తం ఏ
వియన్నా: యురోపియన్ దేశం ఆస్ట్రియాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో మరోసారి లాక్డౌన్ అమలు చేయనున్నారు. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలులోకి రానున్నది. ప్�
అమరావతి : ఏపీలో కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. వైద్యార్యోగ శాఖ అధికారుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31,473 మంది నుంచి నమూనాలు సేకరించగా 222 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలో ముగ్గురు కొవిడ్తో మృతి చెందగా, కొత్తగా 230 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వారు తెల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వివరించారు. ప్రస్త�
బీజింగ్: చైనాను డెల్టా వేరియంట్ వణికిస్తున్నది. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. 21 ప్రావిన్స్లను డెల్టా వేరియంట్ ప్రభావితం చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య 1,308 పాజిటివ్ కేసు�
మాస్కో: రష్యాలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారం రోజులు పెయిడ్ హాలిడేను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ బుధవారం ప్రకటించారు. టీకా వేసుకునేందుకు ప్రజలు ముంద
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా
TS Corona Update | తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 88,347 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 389 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
AP Corona Update | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ 58,890 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1248 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.