జకార్తా: ఇండోనేషియాలో కరోనా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1,747 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కును దాటింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,00
Corona Virus | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు.
corona virus : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,127 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పెద్ద నగరమైన సిడ్నీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ విజృంభణతో సిడ్నీ నగరం గత ఆరు వారాలుగా లాక్డౌన్లో ఉన్నది. లాక్డౌన్ పొడిగింపుపై స్థానిక ప్రజల ను�