సింగపూర్: సింగపూర్లో గత నెల రోజులుగా కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడొంతుల మంది ఉన్నారు. గత 28 రోజుల్లో కొత్తగా 1,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 484 మంది (44 శాతం) టీకా ర�
ముంబై : బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నివాసం ఉంటున్న బిల్డింగ్ను ముంబై మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఆ బిల్డింగ్లో 15 కోవిడ్ కేసులు నమోదు కావడంతో దాన్ని ప్రస్తుతానికి లాక్ చేశారు. దక్షిణ ముంబైలోన
లండన్: బ్రిటన్లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. ఆ దేశంలో శుక్రవారం 35 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 22 తర్వాత బ్రిటన్లో గరిష్ఠ సంఖ్�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �
న్యూఢిల్లీ : మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 5 శాతం కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.