హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 9 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 137 మందికి పాజిటివ్గా తేలింది. 24 గంటల్ల
ముంబై: మహారాష్ట్రలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాలు ఆందోళన రేపుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 8,912 కరోనా కేసులు, 257 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,569 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,114 మంది చికిత్స కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణ కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,577 మంది చికిత్సకు కోలుకున్నారు. 58 మంది ప్రాణాలు కోల్పో�
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,493 మంది డిశ్చార్జి అయ్యారు. 16 మంది ప్రాణాలు కోల్పో
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 63 రోజుల తర్వాత సోమవారం కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. అయితే టెస్టుల సంఖ్య భారీగా తగ్గడం కూడా కేసుల సంఖ్య తగ్గడానికి ఓ ప్రధ�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 3,527 మంది బాధితులు కొవిడ్ నుంచి కోల�
కోల్కతా: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సగానికి సగం తగ్గినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 1.4 కోట్ల టీకాలను ఉచితంగా ఇచ్చినట్�
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,308 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.