తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,646 మంది బాధితులు కోలుకున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కట్టడికి కదిలిన సర్వోన్నత న్యాయస్థానం 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ఫోర్స్ ఆక్సిజన్ పంపిణీకి విధివిధానాలు రూపొందించే బాధ్యత ప్రాణవాయువు వినియోగంపై ఆడిట్కు సబ్గ్రూప్లు న్యూఢిల్లీ, మే 8: కరోనా
కొత్తగా 5,186 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 7,994 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్లో తెలిపింద
తెలంగాణలో 5186 కరోనా కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. మంగళవారం ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత అతడో ట్వీట్ చేశాడు. ఇది ఇక ఎంతమాత్రం జోక్ కాదు. �