ఢిల్లీ : ప్రముఖ ఎర్త్మూవింగ్, నిర్మాణ పరికరాల తయారీ సంస్థ జేసీబీ ఇండియా దేశంలోని అన్ని ఉత్పాదక సంస్థలలో తన కార్యకలాపాలను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 కేసుల పెరుగుద
రాష్ట్రంలో| మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతిరోజు అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
న్యూఢిల్లీ: దేశాన్ని శత్రు మూకల నుంచి కంటికి రెప్పలా కాపాడుకునే త్రివిధ దళాలు కొవిడ్పై పోరులోనూ మేము సైతం అంటున్నాయి. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే తాము ప్రత్యేకంగా కొవిడ్ ఆసుపత్రులను నెలకొల్పుతున�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే ఇవ్వనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. మొత్తం 1.34 కోట్ల �
ముంబై: బర్త్ డే బాయ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన పుట్టిన రోజు నాడు ఓ వీడియో సందేశాన్ని అభిమానులకు ఇచ్చాడు. ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకున్న మాస్టర్.. తాను ప్లాస్మా దానం చేయనున్న�
సెకండ్ వేవ్లో వారి ఆరోగ్యం జాగ్రత్త ఇంట్లో నుంచి బయటకెళ్లకుండా చూడాలి గొడవ చేసినా నిలువరించాల్సిందే .. అల్లరి మితిమీరితే తెలివిగా సర్దిచెప్పాలి కథల పుస్తకాలు, దినపత్రికలు చదివించాలి కరోనా రెండోదశ ఉప�