ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 13400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 21,133 మంది కోలుకున్నారు. 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 14,429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 20,746 మంది కోలుకున్నారు. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21,385 మంది చికిత్సకు కోలుకున్నారు. 104 మంది ప్రాణాలు కోల్పోయ�
కొత్తగా 3,762 కరోనా కేసులు | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3762 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3816 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 20 మంది మృతి చెందారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,285కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,120 శాంపిల్స్ పరీక్షించగా 18,285 మందికి కొవిడ్-19 పాజిటి
తెలంగాణలో 3,821 పాజిటివ్ కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 3,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 4,298 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
24 గంటల్లో 2.57 లక్షల కరోనా కేసులు 24.83 నుంచి 12.45 శాతానికి పడిపోయిన పాజిటివిటీ రేటు న్యూఢిల్లీ, మే 22: దేశంలో వరుసగా ఆరవ రోజూ రోజువారీ కరోనా కేసులు మూడు లక్షలలోపే నమోదయ్యాయి. శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో
సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల క్రితం వెయ్యి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లోకి చేరింది. �
తగ్గుతున్న కరోనా ఉధృతి | దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,026 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4723 కరోనా కేసులు నమోదయ్యాయి. 5695 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.