Covid Cases | దేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు �
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే న
రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 129 కేసులు వెలుగుచూశాయి.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 5,233 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొ న్నది. అంతకుముందు రోజు 3,714 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 41% కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదల
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
ముంబై: ముంబైలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో టెస్టింగ్ను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరినట్లు బీఎంసీ ఓ ప్రకటనలో తె�
న్యూయార్క్: అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ సిటీలో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ జారీ చేశారు. ఇటీవల వారాల్లో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హై
Covid cases | దేశంలో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా వారం రోజులు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 1,367 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం (1,204) కంటే వైరస్ కేసులు 13 శాతం మేర పెరిగాయి. దీంతో పాజ
చెన్నై : మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే పలువురు విద్యార్థులు వైరస్ బారినపడగా.. తాజాగా మరో 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతున్నది. బుధవారం అనూహ్యంగా కరోనా కొత్త కేసులు వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,009 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 5.7 శాతానికి �