దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,880 మందికి పాజిటివ్గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7 శాతానికి చేరువైంది. వీక్లీ పాజిటివిటీ రేటు సైతం 3.7 శాతానికి చేరింది.
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ (Delhi), కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవు�
దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా కేసులు (Covid cases) మరోసారి విజృంభిస్తున్నాయి. కరోనా బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 550 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా (Coronavirus) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు (Covid cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది.
కొవిడ్ కేసులపై ఆందోళన వద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని ఆర్థిక, ద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ల కేసులు పెరుగుతున్నందున సోమవారం హైదరాబాద్లో ఆయన వైద్యాధికారు
దేశవ్యాప్తంగా ఓ వైపు ఇన్ఫ్లూయెంజా ఆందోళన కలిగిస్తుండగా, కొవిడ్ కేసుల్లోనూ కాస్త పెరుగుదల కనిపిస్తున్నది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు వా రం రోజుల్లోనే దాదాపు రెట్టింపయ్యా యి.
కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశంలో 113 రోజుల తర్వాత ఒక్కరోజే ఆదివారం 524 కొవిడ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,809కు చేరుకొన్నది. తాజాగా, కొవిడ్-19తో కేరళ, తమిళనా�
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి వల్ల కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మన దేశంలోనూ కలవరం మొదలైంది. గత అనుభావాల ఆధారం�
వివిధ దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టాలకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసిందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు.
precaution doseదేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు తీసుకున్న వారి సంఖ్య 27 నుంచి 28 శాతం ఉంటుందని నీతి ఆయోగ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ కేంద్ర మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన మీటింగ్లో పాల్గొన్న తర్