masks wearing రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కోవిడ్ కల�
China | చైనాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 10,815 మందికి వైరస్ సోకగా, నిన్న 8,838 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 2240 మందికి లక్షణాలు ఉండగా, 6598 మందిలో ఎలాంటి
ప్రపంచమంతటా కరోనా కేసులు తగ్గుతుంటే చైనాలో మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (బుధవారం నుంచి గురువారం నాటికి) దేశవ్యాప్తంగా 31,444 కేసులు నమోదయ్యాయి.
Shanghai covid cases:షాంఘైలో మళ్లీ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన మూడు నెలల్లో అత్యధిక స్థాయిలో నమోదు అయ్యాయి. దీంతో షాంఘై నగరంలో స్కూళ్లను మూసివేశారు. బుధవారం రోజున సిటీలో 47 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదు అయ్�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటి
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఏకంగా 1,054 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఒమిక్రాన్ వేరియంటే కావడం ఊరటనిచ్చే అంశం.
బీజింగ్: చైనాలోని వుహాన్లో మళ్లీ కోవిడ్ లాక్డౌన్ విధించారు. తాజాగా అక్కడ నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజల్ని ఇండ్లలోనే ఉండమని కోరారు. ఈ నేపథ్యంలో పది లక్ష
రాష్ట్రంలో బుధవారం 852 కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తరువాత ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 36,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 852 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్య ఆర
రాష్ట్రంలో గురువారం 468 మందికి పాజిటివ్గా తేలింది. కేసులు పెరుగుతుండటంతో రికవరీ రేటు 98.91 శాతానికి తగ్గింది. మరోవైపు గురువారం 246 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా హైదరాబాద్లో 253, రంగారెడ్డిలో 47, సంగ
జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లా�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 1,934 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం నమోదైన 928 కేసుల కంటే ఇది రెట్టిం�
Covid cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 13,216 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు.