ఆగ్నేయాసియా, యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రాలన్నీ అప్రమత్తతతోనే వుండాలని కేంద్రం సూచించింది. ఆగ్నేయాసియా, యూరప్ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ �
దక్షిణ కొరియాలో కరోనా బుసలు కొడుతున్నది. బుధవారం ఒక్కరోజే 4,00,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దక్షిణ కొరియాలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా పేరు చెప్తేనే అమెరికా పౌరులు వణికిపోయేంతలా భయపెట్టిందీ వైరస్. ఇప్పుడు తాజాగా వెలువడిన కొన్ని లెక్కలు.. మరోసారి ఈ మహమ్మారి అమెరి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి పాజిటివ్గా...
సాధారణ జలుబు, దగ్గు ఉంటేనే.. పక్కనున్నవాళ్లు పారిపోయిన పరిస్థితుల్లో సైతం.. ప్రాణాలను హరించే కరోనా రోగులకు చికిత్సనందించడానికి ప్రభుత్వ దవాఖానల్లోని 50 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కృషి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గతంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు.. ఇప్పుడు వందల్లో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో...
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. గత 24 గంటల్లో ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. 500 కేసులకు తక్కువగా నమోదవ్వడం చాలా రోజుల తర్వాత ఇదే...
న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ 50,407 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 13 శాతం తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రికవరీ కేసుల సంఖ్య 1,36,962గా ఉంది. గడిచిన 24 గంట
ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇవాళ 1,345 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో 309 కొత్త కేసులు...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యం�
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏపీలో 3,396 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తున్నది...