Coronavirus | కరోనా వైరస్ (Coronavirus) కొత్త వేరియంట్ జేఎన్.1పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదుకాగా, ఐదుగురు మృతిచెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో న�
Centre Alerts States | దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-ప
Covid cases | సింగపూర్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం నమోదైన కొత్త కేసులతో పోల్చితే డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు ఈ వారం నమోదైన కొత్త కేసుల సంఖ్య
Covid cases | దేశంలో చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల 166 మంది కొత్తగా కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేర�
దేశంలో కొత్తగా 5874 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 50 వేల దిగువకు పడిపోయాయి. ఇప్పటివరకు 4,43,64,841 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 49,015 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశంలో కరోనా (Covid-19) ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు.
దేశంలో గురువారం 12,591 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారంతో పోలిస్తే గురువారం కేసుల సంఖ్యలో 2 వేల పెరుగుదల కనిపించింది.
దేశంలో కరోనా వైరస్ (Corona virus) రోజురోజుకు విస్తరిస్తున్నది. దీంతో కోవిడ్-19 (Covid-19) మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ క్రమంలో యాక్టివ్ కేసులు కూడా అంతకంతకూ అధికమవుతున్నాయి.
దేశంలో కొత్తగా 10,542 కరోనా (Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
దేశంలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్నది. కొత్త కేసులు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఆందోళనకర విషయం వెల్లడించారు. మే నెల మధ్యలో �
దేశంలో గురువారం ఒక్క రోజే 10,158 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజుకంటే 30 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 44,998కి చేరింది. రోజువారీ
Singapore Covid | ఎక్స్బీబీ సబ్వేరియంట్ వల్ల సింగపూర్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా కేసుల్లో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రోజురోజుకు కరోనా కేసులు (Coivd cases) పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు.